బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి గుంటకూ సాగు నీరందిస్తామని, ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మోస్రా మండలంలోని గోవూర్, చింతకుంట గ్రామాల్లో పర్యటించారు. ప�
దశాబ్దాలుగా మెట్ట ప్రాంత ప్రజలు కంటున్న కల ఎట్టకేలకు నెరవేరింది. గోదావరి నీళ్లు వస్తాయి మా నెర్రెలువారిన భూముల గొంతులు తడుపుతాయి అని ఎదురుచూసిన రైతుల నిరీక్షణ ఫలించింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వరదకాలు�
పట్టుపురుగులు ఆకు తింటున్న తీరును పరిశీలిస్తున్న ఈ రైతు పేరు కిషన్రెడ్డి. ఇతడిది రామడుగు మండలం గోపాల్రావుపేట. తనకున్న రెండెకరాల్లో గతంలో అరటి, బొప్పాయి వంటి పంటలు వేశాడు. అధికారుల సూచనల మేరకు ఐదేళ్ల న�
పాల్వంచ పట్టణానికి అతి సమీపంలోని శ్రీనివాస నగర్ కాలనీ వద్ద ముర్రేడు వాగు ఉంది. దీనిపై దశాబ్దాలుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో వాగు అవతలి గ్రామాలైన పేట చెరువు, గుడిపాడు, కొత్తూరు, బంగారుజాల, చింతలప�
సీఎం కేసీఆర్ సంకల్పం.. మంత్రి కేటీఆర్ పట్టుదలతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరిస్తున్నది. పారిశ్రామీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నది. పరిశ్రమలు కేవలం హైదరాబాద్ పరిసరాలకు పరిమితం కాకుండా రా�
జహీరాబాద్ సమీపంలోని కొత్తూర్ ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు చెరుకు సరఫరా చేసిన రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పరిశ్రమ అధికారులను ఆదేశించారు. ఆదివారం హ�
పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నేలలో సారం తగ్గి, పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. దీంతో పాటు రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమిం
ప్రగతిని పొగడడం.. అభివృద్ధిని ప్రోత్సహించడం... ఆపదలో ఉన్నానంటే స్పందించడం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు చెల్లుతుంది. నిత్యం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తుంటారు.
రైతులు వర్షధార పంటల సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పత్తికి డిమాండ్తో పాటు మద్దతు ధర కలిసి వస్తుండడంతో పంటను వేస్తున్నారు. 26 వేల ఎకరాల్లో పంట సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వ
వానకాలం సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది రైతులు పలు పంటల విత్తనాలు వేశారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవకపోవడంతో వ�
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది లేకుండా వానాకాలం సాగుకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు పూడికతీతతో చెరువులన్నీ వేసవి కాలంలో కూడా నిండుకుండలా జలకళను సంతరించుకుంటున్నాయి.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజనుల కల ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నెరవేరిందని, పోడు రైతులు నేడు పట్టాదారులు అవుతున్నారని ఆర్టీసీ చైర్మన్, రూర ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ ప