రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి.
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.12.05 కోట్లు పెం డింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ఉన
కల్లాకపటం లేనితనం, ఆత్మీయతల్లో అమ్మగుణం, గిరులనే తమ నివాసాలుగా మలుచుకొని, అక్కడ దొరికే ప్రకృతి సహజసిద్ధమైన వాటిని సేకరిస్తూ ప్రకృతితో మమేకమైన జీవనం గిరిజనులది. దశాబ్దాలుగా ఈ అడవితల్లి బిడ్డలు గుట్టలను �
దశాబ్దాలు గడిచినా దశ తిరగలేదు. పోడు భూమిని నమ్ముకున్నా పట్టా కాగితం చేతికందలేదు. తాత ముత్తాతల నుంచి పోడుతోనే బతుకులీడుస్తున్నా.. ఎవరొచ్చి నోటికాడి కూడు లాక్కుంటారోనని..
పోడు భూములు సాగు చేసుకునే గిరిజన, ఆదివాసీ రైతుల గోడు తీరే రోజులు వచ్చాయి. పోడు పట్టాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరబోతున్నాయి. పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించడానికి చర్యలు చే�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల పోడు కలను సా�
చెరుకు రైతుకు రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేదు కబురు చెబుతున్నది. మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పంట సాగు ఖర్చులు పెరిగిపోయాయి. మరోవైపు కూలీల సమస్య అధికంగా ఉంది.
నా పేరు కుమ్ర సంతోష్కుమార్. మాది పాండుగూడ గ్రామం. నాకు ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. మొదటి, రెండు విడుతలకు చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.56 వేలు వచ్చాయి. మూడో విడుత నుంచి పదో విడుత వరకు యేడాదికి ఎకరా�
ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే పంటల లెక్క తేలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి 102 వ్యవసాయ క్లస్టర్లలో వివరాలు సే�
సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో ముందుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో ఇప్పటికే రైతుబంధు పథకం నుంచి ర�
రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజుల్లో మొత్తం 3,62,410 మంది రైతుల ఖాతాల్లో రూ.274.71కోట్లు జమ అయ్యాయి.