మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం పంటలపై భరోసా నింపింది. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, సంతోషంగా రైతులు సాగుబాట పట్టడం కనిపించింది. కలుపు తీస్తూ, వరి నారుమళ్లు పోస్తూ సాగుపనుల్లో అన్నదాతలు సంబ
జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలోని వెంకట్రావ్నగర్, సాయినగర్ కాలానీ, నల్లపోచమ్మ దేవ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు గిరిజన రైతులకు పోడు పట్టాలు అందించడమే కాకుండా పెట్టుబడి సాయం సైతం అందించడంతో పోడు రైతుల ఇండ్లలో పండుగ వాతావరణం కనిపిస్�
వివిధ వర్గాలకు చెందిన వారిలో సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏ వృత్తిలో ఉన్నా కొత్త ఆలోచనలు ఉన్నవారు ఇందులో ప�
సామాజిక అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి ప్రయోగ రూపకల్పన ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతుంది ఇంటింటా ఇన్నోవేటర్. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనాత్మకత దాగి ఉంటుంది.
పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలి.. రైతులు ఆర్థికంగా ఎదగాలి.. అన్న ఆలోచనతో ఆ గ్రామ కర్షకులు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. దీంతో నేడు కూరగాయలు, ప
మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగవుతున్న పంట వరి. అన్ని పంటల కంటే వరి సాగుకు ఎక్కువ నీరు కావాల్సి ఉంటుంది. కిలో వడ్ల ఉత్పత్తికి సుమారు 4- 5 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది మిగిలిన ధాన్యజాతుల కన్నా రెండు, మూడు ర�
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆది�
Speaker Pocharam | ప్రభుత్వం రైతాంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో సుభిక్షంగా తయారవుతుందని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam)అన్నారు.
వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వానకాలంలో పంటలు పండించేందుకు.. విత్తనాలు విత్తే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. మృగశిర కార్తె తర్వాత వానలు కురువకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు ఇటీవల
‘రైతులు నిత్యం భూ తగాదాలతో తన్నుకు చావాలే.. సాగునీరు లేక వలసలు పోవాలే.. కరువుతో కడుపు మాడాలే.. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ ఉమ్మడి ఏపీ రాక్షస పాలన రావాలి’ ఈ పరిస్థితి రాష్ట్రంలో రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవ
రైతుబంధు డబ్బులు సోమవారం ఐదు ఎకరాల లోపు లోపు రైతులందరికీ వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.83 లక్షల మంది రైతులకు రూ.748. 10 కోట్లు రైతుల ఖాతాలకు చేరాయి. తొలిరోజు ఎకరం లోపు రైతులతో