రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి అవి ‘వేదిక’లు అవుతున్నాయి... సాగు పనులు మొదలై, పంటలు చేతికచ్చే దాకా చైతన్య దీపికలవుతున్నాయి.. లాభసాటి దిగుబడిపై వ్యవసాయ అధికారులు నిర్వహించే సమావేశాలు, సదస్సులకు �
రైతుబంధు పథకం పైసలు చేతికందడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వానకాలం పంట సాగుకు సన్నద్ధం అవుతున్న సమయంలోనే పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న
స్వరాష్ట్రంలో సహకార సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్క అప్పులు ఇవ్వడం, వసూలు చేయడమే కాకుండా రైతులకు పలు రకాల సేవలు అందిస్తూనే ఇతర వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ లాభాలు పొందుతున్నాయి. సైదాపూర్ మ�
నడిగడ్డ నేలపై దూదిపూల పంట దరహాసం కొనసాగుతున్నది. ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూ తెల్లబంగారం మెరుస్తున్నది.
ఇక్కడి నేలలు, వాతావరణం పంటకు అనుకూలంగా ఉండడం.. తక్కువ పెట్టుబడి.. సిరుల దిగుబడి రావడం.. మార్కెట్�
Speaker pocharam | దేశానికి అన్నం పెట్టేది రైతులు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం బాన్సు
అన్నదాతల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తున్నది. సాగు మొదలు పంట చేతికొచ్చాక ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏ కారణం చేతనైనా అన్నదాత మృతి చెందితే ఆ కుటుం
రైతు బీమాలో కొత్తగా చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద ఐదేళ్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మరణించిన 8190 రైతులకు సంబంధించి వారి కుటుంబాలకు రూ.409.50 కోట
తెలంగాణ మాదిరి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, బకాయిలను మాఫీ చేయాలంటూ ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన బాట పట్టారు. యోగీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 2023 నుంచి రైతులెవరూ బిల్లులు కట్టనవసరం లేదని �
వరిసాగులో ఇప్పుడు బురద పొలాలు, నారుమడులు, నాట్లు లేవు.. నేరుగా విత్తనాలు ఎదపెట్టే పద్ధతి వచ్చేసింది. ఈ విధానం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడ్ పద్ధతి వంటి�
రైతుల పొలాలు ఎండకూడదని, కాలం తో సంబంధం లేకుండా సాగునీటికి కొరత ఉండకూడదని తలచి రూ.80,190 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. అయితే... దీనికి అనుబంధంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప�
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న అదివాసీ, గిరిజన బిడ్డలకు ధైర్యాన్నిచ్చింది. ఏండ్లుగా గిరిజన బిడ్డలు గోసపడిన చోటే వారికి గౌరవాన్ని కల్పించారు సీఎం కేసీఆర�
Minister KTR | ధరణి ద్వారా ఒక్కరోజులోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతుంటే రేవంత్కు వచ్చిన నొప్పేంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను.. రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్ర�
బోయినపల్లి మం డలం విలాసాగర్ రైతులకు సాగు నీరు విడుదలైంది. దీంతో రైతులు సంతోషంలో ఉన్నారు. విలాసాగర్ పెద్ద చెరువు నింపేందుకు ప్రభు త్వం వరద కాలువ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పా టు చేసి మోటర్లు బిగించారు.