పోడు భూముల పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దుక్కుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సాంగ్వి గ్రామంలో �
రైతులకు 24 గంటల కరెంట్ వద్దంటూ అమెరికాలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ గడ్డపై ముక్కు భూమికి రాసి, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వ�
24 గంటలు వద్దు.. 3 గంటలు చాలు అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటని, దీంతో ఆ పార్టీ నిజ స్వరూపం బయటపడిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేం�
కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీలోకి కాళేశ్వర జలాల తరలింపు కొనసాగుతున్నది. ఈ జలసిరులను చూసి తరించేందుకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసాకొ�
వ్యవసాయానికి మూస పద్ధతులను అవలంబించ డం సరికాదని, రైతులు నూతన టెక్నాలజీని ఉ పయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సాగుకు నాణ్యమైన వస్తువులను ఎంచుకోవాలని, వాటిని ఒకటికి ర
Minister Koppula Eshwar | ఉచిత విద్యుత్ విషయంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) డిమాండ్ చేశారు.
Satish Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు గతంలో కంటే దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైందని రెడ్కో చైర్మన్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతులపై కాంగ్రెస్కు ఏప�
Telangana | పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్న కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదు అని, తెలంగాణపై మరో సారి విషం చిమ్మిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అ�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని
Revanth Reddy | హైదరాబాద్ : ఉచిత కరెంట్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. రేవంత్ తీరుపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ప్రకటనలు చేసేందుకు �
Agriculture | మాగనూర్ : ఇటీవల కురిసిన వర్షాలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలు నాటగా, మరికొందుకు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో �
కాంగ్రెస్, బీజేపీలతోనే దేశం వినాశనమవుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని వీరన్నపేటలో ఉన్న నీలకంఠస్వామి ఆలయం కమ్యూనిటీ హాల్ వద్ద బీజేపీ నా
సీఎం కేసీఆర్ సహకారంతో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్లోకి తీసుకొచ్చి వానకాలం పంటలను కాపాడుతామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి .. రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని బోర్లం గ్రామంలో పలు అభివృద్ధ�
విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. మార్చి, ఏప్రిల్లో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది.