రైతులకు మూడు గంటల కరంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడో రోజూ నిరసనలు పెల్లుబికాయి. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లు ధర్నాలతో గురువారం దద్దరిల్లాయి. బీఆర్ఎస్ శ
ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి శ్రీరాంసాగర్... దిగువ 300కిలోమీటర్ల నుంచి వరద కాలువ ద్వారా ఎదురెక్కుతూ ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కాళేశ్వరం జలాలు కలిసే అద్భుత ఘట్టాన్ని చూస్తున్న రైతులంతా సంబురపడుత�
‘సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నది..అభివృద్ధి చేయడం మా వంతు.. మీ నుంచి మేము కోరుకునేది మాత్రం మీ ఆశీర్వాదమే’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్�
వ్యవసాయరంగానికి సరఫరా అవుతున్న 24 ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ తీరుపై మూడో రోజైన గురువారం సైతం నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రాలు, సబ్ స్టేషన్ల ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైత�
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి.. రైతుల కష్టాలు పోగొడుతుంటే.. రేవంత్కు కండ్లు మండుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతుల పొట్ట కొట్టేలా మాట్లాడిన రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్�
రాష్ట్రంలో వ్యవసాయానికి అమలవుతున్న 24 గంటల ఉచిత కరంటుకు వ్యతిరేకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఊరూరా రేవంత్ దిష్టిబొమ్మలతో బీఆర్�
MLA Shekhar Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి (Mla Shekar Reddy ) ఆరోపించారు.
Current | 24 గంటలు కరెంటు ఇస్తే.. అంతరాయం లేకుండా నడిచి మోటర్లు కాలిపోతాయన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. 24 గంటలు ఇవ్వడం వల్ల ఎప్పుడు అవసరమున్నవాళ్లు అప్పుడు తమ పంపుసెట్లు ఆన్చేసి, అవసరం తీరాక ఆఫ్ చేసుకున
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని, మూడు గంటలు చాలు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట�
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రా�
రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రైతుల
ఉచిత విద్యుత్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పల్లెలు తిరగబడుతున్నాయి. కాంగెస్ పాలనలో అన్నదాతను గోస పెట్టి, ఇప్పుడు నోటికాడి బుక్కను ఎత్తగొట్టేలా కుట్రలు చేయడంపై మండిపడుతున్నాయి. రేవంత్గానీ, ఆ పార్టీ నా�
‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. సమైక్యపాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సా�
రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జిల్లాలో రైతన్నల మదిలో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. రైతులను గత ప్రభుత్వా�