‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. పథకం అప్రతిహతంగా ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నది. ఏ కారణంతో రైతు మృతిచెందినా కొద్దిరోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందు�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో అమలులోకి తీసుకువచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా వ్యాప్తంగా 10
దాదాపు 2000 నుంచి రాష్ట్ర రాజకీయాలను విద్యుత్తు అంశం శాసిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావానికి, తెలంగాణ ఉద్యమానికి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఓటమికి, వైఎస్సార్ విజయానికి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రెం
గతంలో ఏదైనా కారణంతో రైతులు మరణిస్తే బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల కోసం ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో నివసించే గిరిజనులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటారు. జల్, జంగల్, జమీన్ కోసం నాటి గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రం భీం స్ఫూర్తితో పోరాటం చేస్తున్నా రు.
KTR | రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రంలోని 95 శాతం మంద
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్నివర్గాలకు న్యాయం చేసిన జనహృదయ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యున్నత జల వినియోగ ప్రాజెక్టులను నిర�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కుందూరు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ద్రోహులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు.
Revanth Reddy | ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు. ఉచిత విద్యుత్ అవసరం లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? పార్టీలో తన ప్రతిష్ట దిగజార్చాయా? ఆ వ్యాఖ్యలతో పార
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అధికారులు వానకాలం సాగు సమగ్ర సర్వే(క్రాప్ బుకింగ్) చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో రైతు ఏఏ పంటలు వేశాడు? ఎన్ని ఎకరాల్లో వేశాడు? అనే విషయా లు తెలుసుకుంటున్నారు.
ఎస్సారెస్పీలోకి ఎదురేగి వస్తున్న కాళేశ్వరం జలాలు సందర్శకులను కనువిందు చేస్తు న్నాయి. జలసిరుల సందర్శనకు వచ్చి న రైతులు చూసి మురిసిపోతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం బడా భీమ్గల్, చేం