తెలంగాణలో రైతుల కరెంట్ కష్టాలు తీర్చింది సీఎం కేసీఆర్ మాత్రమేనని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి, తుంగపహాడ్ గ్రామ రైతు వేదికల్లో మంగళవారం నిర్వహించి�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మురుసు కురుస్తోంది. మొన్నటి వరకు వేడిమి తట్టుకోలేక జనం ఉక్కబోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముసురు వానలు పడుతుం�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని, పల్లెల్లోకి వస్తే అడుగడుగునా నిలదీయాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. దండేపల్లి మండల కేంద్ర�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యవసాయంపై, రైతాంగ సమస్యలపై అవగాహన లేదని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కర్షకుల ఆగ్రహం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండో రోజూ రైతు వేదికల్లో అవగా�
ఐదెకరాల ఆయిల్పాం తోట ఉంటే సాఫ్ట్వేర్ జాబ్తో సమానమని ఇక్కడి రైతులు భావిస్తారు. ఇంకేముంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పండువారిగూడేనికి చెందిన రైతు నడింపల్లి శివరామరాజు ఏకంగా తన 54 �
రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కేంద్రం రుణ విమోచన చట్టాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ, రైతుసంఘాల నేతలు టీ సాగర్, రాయల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సీపీఐ క�
సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ (సీసీఎంబీ)ని సందర్శించేందుకు మరోసారి అవకాశం రానున్నది. ఆగస్టు 1 నుంచి 5 వరకు సీసీఎంబీ, అనుబంధ సంస్థలను విజిటింగ్ కోసం ‘వన్ వీక్ వన్ ల్యాబ్' కార్యక్�
Minister Puvvada | కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మొట్టమొదటగా చేసేది 24 గంటల విద్యుత్ కోత విధిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు.
KCR | ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నిజమైన రైతు నాయకుడు. దేశంలో రైతుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఇంత గొప్పగా ఆలోచన చేసిన నాయకుడిని నేనిప్పటివరకు చూడలేదు. అందుకు తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు
Revanth Reddy | రైతుల ఉచిత కరెంటుపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అక్కర్లేదు, 3 గంటలు చాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై