‘వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు.. 24 గంటలు అవసరం లేదు’ అన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతన్నలు మండి పడుతున్నారు. సోమవారం పలు రైతు వేదికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహ
రైతులకు 24 గంటల కరెంట్ వృథా అని, కేవలం మూడు గంటల కరెంట్ సరిపోతుందని, రైతులను రేవంత్రెడ్డి అవమానించాడని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దారుణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.
రాష్ట్రం రాబందుల పాలు కాకుండా రైతులు కాపాడుకోవాలని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అన్నదాతలకు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గ్రామాల్లో చర్చించాలని కోరారు.
పరాయి పాలనలో తెలంగాణ ప్రజలు ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో ఇతర రాష్ర్టాల నుంచి మన రాష్ర్టానికి వలసలు వస్తున్నారు. కారణం ఇక్కడ బతుకు దెరువు లభించడమే. వలసపోయ�
జిల్లాలో పత్తిసాగు మరోసారి భారీగా జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. మైదాన, ఆయకట్టు ప్రాంతాల్లో సైతం రైతులు పత్తి పంటను విరివిగా చేపట్టారు. ప్రస్తుత వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తి సాగు.. రెండో పంట�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి సీజన్ అదునుల�
మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు.. మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు.. కటిక చీకట్ల పాలన అందించిన కాంగ్రెస్ను బొందపెట్టాలి.. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనే కావాలి.. మూడు గంటలే కరెంటు చాలన్న టీపీసీ
రాష్ట్రంలోని రైతులందరి కుటుంబాల్లో ఆనందం చూసి రైతుల ఇంట సిరులు పండాలన్నదే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం మాన్వాడలోని ఎస్సారార్ జలాశ�
ఈ ఆర్థిక సంవత్సరంలో 50 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని కూడా రైతులకు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థులు చదువుతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓపక్క ఉన్నత విద్యలో రాణిస్తూ మరోపక్క వ్యవసాయ పనుల్లో ముందుంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు. సమైక్యాంధ్ర ప్రభుత్వాల�
రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డ�
పంటలకు మూడు గంటల కరెంట్ మాత్రమే చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పది రోజులపాటు సభలు న�