ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజూ మంగళవారం రైతు సభలు విజయవంతంగా కొనసాగాయి. ఎవుసానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహించింది.
ఢిల్లీలో రైతుల ఆందోళన ఉధృతమై కేంద్రంలోని మోదీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అయిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అప్పటినుంచి కాంగ్రెస్ రైతు శ్రేయోభిలాషిగా నటించడం మొదలుపెట్టింది. కానీ ఆ పార్టీ అసలు స్వరూప
వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని సిల్లీ మాటలు మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓ థర్డ్క్లాస్ ఫెలో అని, అతడికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
వ్యవసాయానికి మూడు గంటలు కరెంటిస్తే చాలని కాంగ్రెస్ అంటోందని, ఆ పార్టీ వద్దు.. మళ్లీ పాత రోజులొద్దని రైతులు స్పష్టం చేశారు. రైతులకు 24గంటల కరెంట్ వద్దని, మూడు గంటలు సరిపో తుందన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ
బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ పాలనను విమర్శిస్తే కొంచెం అర్థం చేసుకోవచ్చు. అవి రాజకీయ విమర్శలు అనుకోవచ్చు. కానీ ఆయన వాంతి చేసుకున్న అక్కసు తెలంగాణపై. రేవంత్రెడ్డికి విలువ ఇవ్వనవసరం లేదని హితులు అంటూ వు
బీఆర్ఎస్ సర్కారుతోనే రైతుల ప్రగతి సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట రైతు వేదికలో మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజర�
రైతులకు 24 గంటల కరెంటును రద్దు చేసి, మూడు గంటలు మాత్రమే పంపిణీ ఇస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు జోగు ర
అన్నదాతను ఆదుకుని వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇది ఓర్వలేని కాంగ్రెస్ కళ్లబొల్లి మాటలతో కుటిల
మనది మూడు పంటల నినాదం అయితే.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంట్ విధానమని.. ఏ సర్కారు కావాలో ఆలోచించుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఖైరి, ధనోర, సాంగ్వీ రైతు వేదికల�
రైతుల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ‘మూడు గంటల కరంటు’పై మంగళవారం కమలాపూర్ రైతు వేదికలో శంభునిపల్లి,
కాంగ్రెస్ హయాంలో లాఠీ దెబ్బలు తింటేనే యూరియా బస్తాలు దొరికేవని పేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి విమర్శించారు. దేశంలో రైతును రాజును చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దకిందన్నారు.
రేవంత్రెడ్డి.. నీకు ఎవుసం గురించి తెలుసా? ఎప్పుడైన పొలం వద్దకు వెళ్లినవా? రైతులతో మాట్లాడిన ముఖమేనా? ఏసీ గదుల్లో కూర్చొని ఏదో రాసుకచ్చుకొని సదివితే కుదరదు. మా బాధలు తెలియాలంటే చేల వద్దకు రా.. రోజంతా మాతో ఉ�
ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే రాజకీయ సమాధి తప్పదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. అచ్చంపేట మండలం పుల్జా�
కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఆగమయ్యారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు మూడు గంటల కరెంటే చాలంటున్నారని, అది ఎంతవరకు కరెక్టో రైతులే నిర్ణయించాలని సూచించారు. ఇటిక్యాల మండలం షాబాద రై�
కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సుకు హాజరై మాట్�