వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మధిర నియోజకవర్గంలోని రైతులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తుంటే.. అందుకు విరుద్ధంగా రేవంత్రె�
మూడు రోజులుగా ముసురు వీడడం లేదు. జనం ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. రైతులు మాత్రం సంబురంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద తోడయ్యింది. ప్రాజెక్టుల�
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటపొలాల వద్ద కరెంట్ కోసం జాగారణ చేసేవాళ్లని, తెలంగాణ సర్కారు వచ్చాక నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో కష్టాలన్నీ తొలగిపోయాయని నారాయణపేట, అలంపూర్ ఎమ్మెల్యేలు రాజేందర�
కాంగ్రెసోళ్ల పాలనలో అమావాస్య(చీకటి) బతుకులు గడిపామని, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పాలనలో పౌర్ణమి(వెలుగులు)ని చూస్తున్నామని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో మూ�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం జలాలు.. మరోవైపు భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొం�
కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు చూశామని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస�
కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ పాత రోజులే వస్తాయని, రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడ మండలం ఆలగడప, కొత్తగూడెం రైతు వేదికల్లో గురువారం నిర్వహించిన రైతుల సమ�
రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత వర్షాలు మెట్టపంటలకు ఊపిరి పోస్తున్నాయి. ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, కందిపంటలకు తాజాగా కురుస్తున్న వర్షాలు ప్రాణం పోయగా.. చె�
MLA Bapurao | కాంగ్రెస్ నినాదం మూడు గంటలు, బీజేపీ నినాదం మతం మంటలు, బీఆర్ఎస్ నినాదం మూడు పంటలు అని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు.గురువారం భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ రైతు వేదికలో రైతులతో సమావేశమై మ�
Congress | కాంగ్రెస్ తీరుపై రైతుల్లో విభిన్న రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు.. అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను రైతులు ఊరూ ర తగలబెట్టారు. ఇప
Tomato | దేశంలో అనూహ్యంగా పెరిగిపోయిన టమాట ధరలు సామాన్యుడి జేబును గుల్ల చేస్తుండగా కొందరు రైతులను కోటీశ్వరులను చేస్తున్నది. మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన ఒక రైతు నెల రోజుల వ్యవధిలో టమాటాల అమ్మకం ద్వా�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పాడం రైతులను ఆగం చేసే కుట్ర అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు.
నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ �
రైతులకు 3 గంటలు కరెంటు చాలు అన్న రేవంత్రెడ్డికి పంట, వడ్లు, ఎడ్లు, తెల్వదని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆద