నిజాంపేట మండల వ్యాప్తంగా రైతులు అధికంగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. గత యాసంగిలో నిజాంపేట మండల వ్యాప్తంగా 13,344 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ సారి ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
Cattle | మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశుసంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవ సమాజానికి పశుసంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసు�
అంతర పంటలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వం సంబంధిత అధికారులు యాసంగిలో ఆరుతడి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ఉచిత కరెంట్ సరఫరా, పుష్కలంగా సాగునీరు లభిస్తుండడంతో రైతులు సంబురంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎరువుల వినియోగం, పంట దిగుబడి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటును అంచ�
వరుసగా ప్రాజెక్టులు నిండడం.. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకొని భూగర్భ జలాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. అయితే.. నాట్
కాంగ్రెస్ చెప్తున్నట్టుగా 3 గంటల కరెంటు ఇస్తే రైతులకు మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని పలువురు బీఆర్ఎస్ నేతలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న 24 గంటల కరెంటుతోనే 3 పంటలు పండుతాయని �
Yaar Shoes | రైతులు చెప్పులు లేకుండానే పొలంలో నడుస్తున్నారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పలు రసాయనాలు మట్టిలో కలిసిపోయి ఉంటాయి. నేలలోని గాజు ముక్కల్లాంటివి గుచ్చుకునే ప్రమాదమూ ఉంది. �
కౌడిపల్లి మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన రైతు మహిపాల్రెడ్డి 8 ఎకరాల్లో టమాట సాగుచేశాడు. ఈసారి టమాట రైతుకు సిరులు కురిపించింది. మహిపాల్రెడ్డి 8 వేల బాక్సుల టమాటలను మార్కెట్లో విక్రయించగా రూ.1.84 క�
సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. ఆరో రోజూ శనివారం ఉమ్మడి జిల్లాలోని రైతువేదికల సాక్షిగా హస్తంపార్టీ వైఖరిని ఎండగట్టింది. కాంగ్రెస్కు అధికారమిస్తే రైత�
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లాలో సాగు జోరందుకున్నది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. శనివారం సూర్యాపేట మండలం ఎర్కారం సమీపంలో నాటు వేసే సమయంలో మహిళా కూలీలు సెల్ఫీ దిగు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక�
విధాన నిర్ణయాలు చేయడంలో మోదీ సర్కారు మ రోసారి తప్పటడుగు వేసింది. దేశంలో ఆహార ధా న్యాల ధరలను నియంత్రించడంలో భాగంగా విదేశాలకు బాస్మతియేతర బియ్యం ఎగుమతులను నిషేధించింది.
మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలకు భరోసానిస్తున్న బీఆర్ఎస్ సర్కారు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. నిర్మల
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతలు, వాతలు. ఏఐసీసీ రహస్య ఎజెండానే బుడ్డర్ఖాన్ నోటి నుంచి బహిర్గతమైంది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలు �