‘రైతాంగానికి 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు అందిస్తే.. రైతులు పంటల రూపంలో సంపద సృష్టిస్తారు. ఆ సంపద సమాజంలోకి వచ్చి తిరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది’.. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మ�
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో సాగు పనులు జోరం దుకున్నాయి. జూన్ మాసంలో కొంత తగ్గుముఖం పట్టినా.. జూలైలో పది రోజులుగా ఏకధాటిగా వాన పడుతోంది. ఫలితంగా అన్నదాతలు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. పత్త
నాడు వలసలకు కేరాఫ్గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. సీఎం కేసీఆర్ సాగునీటి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు రైతును రాజును చేయాలనే లక్ష్యం�
నిజం దాగదు.. వెనుకా ముందు బయటకు వస్తూనే ఉంటుంది. అట్లాగే కాంగ్రెస్ నిజస్వరూపం కూడా బయటపడింది. అమెరికాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉచిత కరెంటు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను గందరగోళా
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ అన్నారు. గొల్లపల్లిలో ఆయిల్ పాం సాగులో అంతర పంటల సాగును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చే�
సోమవారం సాయంత్రం నుంచి వర్షం పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బేతుపల్లి చెరువుకు పెద్ద ఎత్తున వరదవచ్చి చేరడంతో అలుగు ఉధృతంగా ప�
Tomato | కూరగాయలు సాగు చేసే రైతులకు ఎప్పుడు చూసినా ధరలు లేక అరకొర ఆదాయం వచ్చేది. గతంలో రూపాయికి కిలో టమాటలు విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్నిసార్లు కూలి డబ్బులు కూడా రాకపోతే.. రోడ్లపై పారబోసిన సంఘటన�
ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు, కరెంట్కు, పంట అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా హైదరాబాద్లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును
మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రైతుల పరిస్థితి మారడం లేదు. రాష్ట్ర రైతాంగం దయనీయ దుస్థితిలో మగ్గిపోతున్నారు. ప్రభుత్వం నుంచి అండ లేక, అప్పుల భారం తట్టుకోలేక, పంట దెబ్బతినడం వంటి కారణలతో వేలాదిగా �
చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వం లాభాల బాట పట్టిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ కర్షకులు పండ్ల తోటలు సాగు చేసేలా చేయూత అందించనున్నది. ఇందుకోసం ఏడాదికి ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు మంజూరు చేయనున్నది.
పంట సాగు చేసే రైతులు మొదటగా భూసార పరీక్షలు చేయించి తమ భూమి పట్టా పాస్పుస్తకం, జాబ్కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్కార్డుతో పూర్తి వివరాలను పొందుపర్చిన దరఖాస్తును మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అంద�
వర్షాల నేపథ్యంలో పంటల రక్షణకు వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
పెన్గంగ వరద ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుటామని, ధైర్యంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భరోసానిచ్చారు. భీంపూర్ మండలం అర్లి, వడూర్ శివారు పెన్గంగ ముంపు పంటలను సో�
భారీ వర్షాలతో చాలా చో ట్ల నష్టం వాటిల్లిందని, ప్రతి ఒక్కరినీ రాష్ట్ర ప్ర భుత్వం ఆదుకుంటుందని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని పెన్గంగ పరీవాహక సాంగిడి , బెదోడ, మణియార్పూర్, కాంగా�