మహారాష్ట్రలో విద్యుత్తు చార్జీల పెంపుపై ప్రజలు, రైతులు భగ్గుమంటున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టిన పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనల బాట పట్టారు. భీవండ�
రాష్ట్రంలో రైతు రుణమాఫీని గురువారం నుంచి పునఃప్రారంభించడాన్ని హర్షిస్తూ బుధవారం రాత్రి జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని కొల్వాయి గ్రామంలో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పటాకుల
నిర్మల్ జిల్లాలో 65 ఏండ్ల క్రితం నిర్మించిన కడెం నారాయణ ప్రాజెక్టుకు కొత్త స్పిల్వేను నిర్మించాలని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ సిఫారసు చేసింది. ఆ డ్యామ్ రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు ప్రతిపాదల�
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటిరంగానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. తలాపున గోదావరి ఉన్నా బీడువారిన భూములకు ఎత్తిపోతల ద్వారా జీవం పోస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా �
రాష్ట్రంలో 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో సాగుచేసిన పంటల్లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధ్దతులపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు పలు సూచనలు జ�
భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదలు, ఇతర విపత్తులను మరింత సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు వాటి ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు జిల్లాలవారీగా శాశ్వత ప్రణాళికలను రూపొందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిం�
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది.
గిరిజన రైతుల అభ్యున్నతి కోసమే ఉత్పత్తిదారు సంస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వరుణ్రెడ్డి తెలిపారు. పెంబి మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్తో కలిసి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన �
Minister Jagdish reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత వల్లే అన్నం పెట్టే రైతులకు, ఆశీర్వదించే అర్చకులకు ఆదరణ పెరిగిందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Minister Jagdish reddy )అన్నారు.
నిర్మల్ జిల్లాలో మూడేండ్లుగా వెదజల్లే పద్ధతిలోనే వరి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో పెట్టుబడి ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో సాగు చేస్తే ఎకర
వారంపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ఉప్పొంగిన వరద ఉధృతితో నీటి వనరులన్నీ కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి ఊతంగా నిలుస్తున్న చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగ�
సంప్రదాయ సాగుతో పాటు రైతులను లాభదాయకమైన వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీలు అందజేస్తున్
మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని రైతులు పంటల సాగులో బిజీ అయ్యారు. మండలంలో మొత్తం 16192 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని మండల వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 10837 ఎకరాల్లో వరి, 4300 ఎకరాల్లో పత్తి, 854 ఎకరాల్లో మొక్�