రైతు ముఖంలో శాశ్వత చిరునవ్వును చూడటమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కొనసాగింపుతో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ పూర్తయిందని �
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిం ది. ఇటీవలే స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కూడా నిర్వహించుకున్నాం. మన దేశానికి అతిపెద్ద ప్రజాస్వామికదేశంగా పేరున్నది. కానీ ప్రస్తుతం మన దేశంలో అందుకు భిన్నంగా పాల
రైతుల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జిల్లాలో గురువారం సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ఊ రూ రా పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా అంతటా అన్నదాతల ఇంట ఆనందం వెల్లివిరిసింది. గురువారం ఊరూరా రైతులు వేడుకలు నిర్వహించారు. పీఏసీఎస్ సెంటర్లు, �
రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉందని మరోసారి నిరూపితమైంది. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రకటించడంతో గ్రేటర్వ్యాప్తంగా సంబురాలు జరిగాయి. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్�
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పంటలపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు యాదాద్రి జిల్లాకు వచ్చారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ పోగ్రామ్లో �
మాటతప్పని మహానేత, రైతుబాంధవుడు కేసీఆర్ అని రైతులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఖజానాపై భారం పడినా రైతు రుణమాఫీకి పూనుకున్నారని వారు అన్నా రు. కేసీఆర్ రైతు రుణ�
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మినుపాల త�
కర్షకలోకం ఆనందంలో మునిగితేలుతున్నది. రుణమాఫీ ప్రకటనతో ధూంధాం చేసుకుంటున్నది. లక్షలోపు రుణం మాఫీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం, ఈ ప్రక్రియ వెనువెంటే ప్రారంభం కావడంతో సంబురాలతో హోరెత్తిస్తు�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచన చేస్తూ లక్ష రూపాయల వరకు రుణమాఫీ పథకాన్ని ప్రకటించి�
Crop Loan | ‘కేసీఆర్ చెప్పారంటే.. చేస్తారంతే..! కొంచెం ఆలస్యమవుతుండొచ్చుగానీ చెప్పిన పని, ఇచ్చిన హామీ నెరవేర్చడం మాత్రం ఖాయం’.. ఇదీ సీఎం కేసీఆర్ను లోతుగా చదివిన వాళ్లు చెప్పే మాట. ఇందుకు ఇప్పటివరకు చాలా ఉదాహరణల�
సర్కారు.. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటానంది. పంటల సాగుకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందిస్తోంది.. రైతుబీమాతో రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తోంది.. రాయితీపై పనిముట్లు అందిస్తూ సాగు సంబురమయ్యే�
రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతును రాజు చేసేందుకు అహర్నిశలు
శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కర్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీని ప్రకటించి తీపి కబుర�
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశా�
రైతుల శ్రేయస్సు కోసం పరితపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తాజాగా అన్నదాతలకు మరో శుభవార్త చెప్పింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న అన్నదాతలకు ఇప్పటికే రైతుబంధు వంటి పథకాల ద్వారా అండగా ఉంటున్న ప్రభుత్వం.. రైతులక�