ఊరి సర్పంచ్ నుంచి దేశ ప్రధాని దాకా, ఏ ప్రజా ప్రతినిధికైనా ఉండవలసిన లక్షణాలలో మొదటిది ప్రజల బాగోగులను చూడడమే. ఇప్పటి వరకూ పాలించిన ముఖ్యమంత్రులకు, ఇప్పడున్న ముఖ్యమంత్రికి జమీన్, ఆస్మాన్ ఫరక్ కొట్టొచ్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అడుగడుగునా ఆసరాగా నిలుస్తున్న ది. రైతుల కోసం అనేక పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఉచిత కరెంటుతోపాటు సాగునీరు ఇస్తూ రైతుబంధుతో ద్వారా పంట సాగుకు ఆర్థికసాయం, రైతుబీమా పథ
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో తోగ్గూడెం పంచాయతీ పరిధిలోని సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందించే లొటారిగండి ప్రాజెక్టు నిర్మాణానికి
వ్యవసాయ గణన (2021-22) కు సర్వం సిద్ధం చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గణన పర్యవేక్షకులు, గణకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరుగతుల�
దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు.
రైతన్నల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ సాగు మొదలు.. పంట చేతికొచ్చే వరకు పెద్ద దిక్కులా అండగా నిలుస్తున్నది.
రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా కోసం కొత్త పట్టాదారులకు అవకాశం కల్పించేందుకు వ్యవసాయ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా �
ధరణితో భూమికి ఇవాళ యజమాని రైతే అయ్యిండని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఉన్న ఐదు.. పది.. మూడు.. నాలుగు ఎకరాలకు ఆయనే యజమాని అని అన్నారు. ఆ భూమి హక్కును ఉంచుకోవాలన్నా, మార్చుకోవాలన్నా, గిఫ్ట్ ఇవ్వాలన్నా, అమ్ము
అసైన్డ్ భూముల విక్రయంపై రైతులకు హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల్లో రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని, పట్టణాల్లో మాత్రం వారి చేతుల్లోంచ
Crop Loan Waiver | రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండోరోజైన శుక్రవారం 31,339 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. రూ.41 వేల నుంచి రూ.43 వేల మధ్య రుణాలు కలిగిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.126.50 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
భూ తల్లినే నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు మరో శుభత‘రుణం’ వచ్చేసింది. రూ. లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే ప్రక్రియ ఊపందుకున్నది. మొదటి రోజు రూ. 37 వేల నుంచి రూ. 41 వేల �
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నా�
రైతుల కుటుంబానికి ఆర్థ్దిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అయితే బీమా నమోదు కోసం శనివారం చివరి గడువు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు లేదంటే గతంలో బీమా