కేసీఆర్ రాక ముందు తెలంగాణ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చాక ఎట్లున్నదో రైతన్నలు ఆలోచించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలంల�
అవును సోయి మనకుండాలె
అతను చేసిన అప్పంతా
మన ఆకలి దప్పులు తీర్చడానికే!
రైతు లేని రాజ్యాన్ని కలగన్నోడు
రాజ్య బహిష్కృతుడయిండు
కృషీవలుడు సామూహిక బువ్వ కుండ!
తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రైతుల పక్షాన నిలిచే తీరు, తీరొక్క రంగాలను ప్రోత్సహిస్తున్న విధం బాగుంది.. ఏ ఆపదొచ్చినా నేనున్నా అంటూ ముందుపడే సీఎం కేసీఆర్ పనితీరు ఎంతో నచ్చింది..
సహజసిద్ధంగా భూసారాన్ని పెంచేలా ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. కృత్రిమ ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగుతో అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు చేస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయ
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సబ్సిడీపై ఆయిల్ పామ్ మొక్కలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నది. గతేడాది ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటిం�
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ హామీ వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 2022 గడిచిపోయి ఏడాది కావస్తున్నా.. ఆ హామీ అమలుకు నోచుకోలేదు. హామీల అమలులో విఫలమైన బీజేపీ స�
తెలంగాణ రైతులకు అరుదైన గౌరవం దక్కింది. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసినందుకుగానూ రాష్ర్టానికి చెందిన నలుగురు రైతులకు ఈ నెల 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం అందింది.
మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ను అమలు చేయాలని ఆ రాష్ట్ర రైతులు నిరసన బాట పట్టారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు తరహాలో ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
చుక్క నీటిని వృథాగా పోనీయకుండా తెలంగాణ ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణంతో చెక్ పెడుతున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో చెక్డ్యాంలు నిర్మాణం చేసేందుకు నిధులు �
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత ల పథకం రిజర్వాయర్ మీద సంబురాలు నిర్వహించాలని, రై తన్నలతో కలిసి సంతోషాన్ని పం చుకోవాలని.. ఇది తెలంగాణ విజయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం ప్రకటనల�
దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి 2021లో తలొగ్గిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును విస్మరించినందుకు నిరసనగా రైతులు రెండో దశ రైతాంగ ఉద్యమానికి సిద్ధం కావాలని సయుక్త కిసాన్ మోర్చా జాతీయ నేతలు
Mla Jeevan reddy | అందరికీ అన్నం పెట్టే రైతులు అన్నదాతలైతే పునర్వీజీవితం ప్రసాదించే వైద్యులు ప్రాణదాతలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Armoor Mla Jeevan reddy) అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు.