భూ తల్లినే నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు మరో శుభత‘రుణం’ వచ్చేసింది. రూ. లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే ప్రక్రియ ఊపందుకున్నది. మొదటి రోజు రూ. 37 వేల నుంచి రూ. 41 వేల �
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నా�
రైతుల కుటుంబానికి ఆర్థ్దిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అయితే బీమా నమోదు కోసం శనివారం చివరి గడువు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు లేదంటే గతంలో బీమా
నెల ఆలస్యంగా కురిసిన వర్షాలు రిజర్వాయర్లను నిండు కుండలను చేశాయి. జిల్లాలో అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో పంటలు పుష్కలంగా పండనున్నాయి. వానకాలంతోపాటు యాసంగి పంటలకు సైతం ఇబ్బంది లేకుండ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రుణమాఫీ సంబురాలు మూడో రోజూ కొనసాగాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. రైతు పక్షపాతి కేసీఆర్
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భూగర్భజలాలు పెరిగి, బోరుబావుల్లో నీరు చేరడంతో రైతులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేసుకుంటున్నారు. వరి పంట సాగు విషయంలో అధికారుల సూచనలు పా�
“చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థి
రుణమాఫీ సంబురాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కార్యక్రమాలు పండుగలా జరిగాయి. రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు ప
రైతులకు రుణమాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్ పేరిట అన్ని డీడీఎన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ధూపదీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా (Fasal bima) పథకం విఫలమైందని, రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యే పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan redd
Crop Loan Waiver | ‘రూ.19 వేల కోట్లతో మొత్తం రుణమాఫీ చేస్తరట! ఇది జరిగే పనేనా? అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తరు? రుణమాఫీ ఎట్ల చేస్తరు? ఇది జరిగేది లేదు.. పోయేది లేదు’- రైతులకు పంటల రుణాల మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప
పంట రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బీఆర్ఎస్, జిల్�
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. రైతుల రుణం మాఫీ చేయాలని సీఎం క�