ఆదిలాబాద్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. 46.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బజార్హత్నూర్ మండలంలో అత్యధికంగా 63.8 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 63.7, గుడిహత్నూర్లో 63.2, నేరడిగొండలో 58.7, బోథ్లో 47.5, ఆదిలాబాద్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.1.98కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తారని అన్నదాతలు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారీగా ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ సర�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.30కోట్లతో 2.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది.
నిజామాబాద్ నగర శివారులోని గూపన్పల్లిలో ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు ఐదు రకాల వంగడాలతో ప్రదక్షిణ (సోమసూత్ర ప్రదక్షిణ) ఆకారంలో వరి సాగు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.
చెరుకు రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎల్ షుగర్స్ లిమిటెడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది యూపీఎల్ ఎస్ఏఎస్. చెరుకు ఉత్పత్తిలో రైతులు పడే కష్టాలను టెక్నాలజీ ద్వారా తగ్గి�
Adani Group |రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా కీలక భూమిక పోషించింది. ర
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో సీఎం కేసీఆర్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చిత్రపటాలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాలాభిషేకం చేశారు.
వస్త్ర నగరి, సేద్య ఖిల్లాగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల సిగలోకి ఇప్పుడు మెగా ఫుడ్ప్రాసెసింగ్ పార్క్ చేరబోతున్నది. ఇప్పటికే టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమలు ప్రారంభం కాగా.. కొత్తగా రైతులు, నిరుద్�
సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి అని మరోమారు నిరూపితమైంది. కర్షకులపై తనకున్న ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. మిషన్ కాకతీయ, భగీరథతో నీటిగోసను తీర్చాడు. నిరంతర ఉచిత కరెంటుతో చీకట్లను పారద్రోలాడు. సాగులో తెలంగాణ�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయ�
భారతదేశ ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే అత్యధిక వేగవంతంగా వృద్ధి చెందుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవంగా పేదల జీవన ప్రమాణాలు ఏ మాత్రం పెరగటంలేదు. శ్రామికుల ఆదాయం నిత్యావసర ధరలకు సరిపోవడం లేదు. చాలామం�
పాలమూరుకు జరిగిన అన్యాయం మీద, పాలమూరు రైతుల దుస్థితి మీద ఒకనాడు పాలమూరు కవుల వలపోత ఇది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు అడుగడుగునా అన్యాయమే. ఓట్ల కోసం ఎన్నికల ముందు హామీలు .. ఎన్నికల తర్వాత బడ్జెట్లో కన�
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పాలన సాగుతుందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నాగర్
రైతులకు సీఎం కేసీఆర్ ఏకకాలంలో రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తమకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ చిత్రపటాలకు క్ష�