ఉమ్మడి రాష్ట్రంలో పక్క నే కృష్ణమ్మ పారుతున్నా చుక్కనీరు రాక బీడుభూములతో రైతు ఎప్పుడు వరుణ దేవుడు కరుణిస్తాడా అని ఆకాశానికి వర్షం కోసం ఎదురుచూసేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేటీదొడ్డి మండలంలోని
రైతులకు నష్టం కలిగించే మాస్టార్ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీనిచ్చారు. నిర్మల్ మున్సిపల్ శాఖ ఆ�
రుణమాఫీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తేలిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్న
మల్లన్నసాగర్ మహాద్భుతంగా ఉన్నదని మహారాష్ట్రకు చెందిన సర్పంచ్లు, రైతుల కితాబునిచ్చారు. మంగళవారం గజ్వేల్, తొగుటలో మహారాష్ట్రకు చెందిన వందమంది రైతులు, సర్పంచ్ల బృందం పర్యటించింది.
ఉత్తరాదిలో ఇటీవల సంభవించిన వరదల వల్ల భారీగా పంట నష్టం జరిగిందని, కేంద్రం తక్షణమే రూ.50,000 కోట్లను విడుదల చేసి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కోరాయి. వరదలు సంభవిం
Minister Indrakaran Reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) హామీతో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు చేస్తున్న తమ దీక్షను విరమించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి సందర్శించారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మాస్టర్ ప్లాన్ అంశాన్ని తెరమీదకు తీసుకవచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున�
దేశంలో రెండుసార్లు రైతు రుణమాఫీ అమలు చేసిన ఘనత ఒక్క తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందని ఆర్థికమంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్ రైతు �
దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రం గత ఏడు దశాబ్దాలుగా ఏం సాధించిందో, తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా మిగిలాయో అందరికీ అనుభవమే. సాగునీరు అటుంచి, తాగునీరు లేని దుస్థితి ఉమ్మడి రాష్ట్ర�
ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గం వలసలు,వెనుకబాటుకు కేరాఫ్గా నిలిచింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. వ్యవసాయభూములు ఉన్నా సాగునీటి సౌకర్యం లేక, భూ
సీఎం కేసీఆర్ అపరభగీరథుడు అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలంలో నిర్మితమవుతున్న కరివెన రిజర్వాయర్ను కోయి�
ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో నిత్యం కరెంట్ కోతలే. ప్రతిరోజూ వందలాది మంది దేశ, విదేశీ ప్రముఖులు పర్యటించే ఆ నగరంలో కరెంట్ కట్ నిత్యకృత్యం. రోజులో ఆరునుంచి ఏడు గంటలపాటు పవర్ కట్ పరిపాటే. 68 ఏండ్ల
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. 46.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బజార్హత్నూర్ మండలంలో అత్యధికంగా 63.8 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 63.7, గుడిహత్నూర్లో 63.2, నేరడిగొండలో 58.7, బోథ్లో 47.5, ఆదిలాబాద్�