ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట విలువేంటో చేసి చూపారు. చెప్పిన పది రోజుల్లోపే రుణమాపీపై తీపి కబురు అందించారు. ఎవరూ ఊహించని విధంగా రైతాంగానికి పంద్రాగస్టు కానుకను ప్రకటించారు. రూ.99,999 వరకు ఉన్న రుణం రైత�
Rythu Bima | : రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసి రై
సీఎం కేసీఆర్ మాటంటే.. మాటే. రుణమాఫీపై మాట ఇచ్చారు.. పది రోజులు తిరగకముందే చేసి చూపించారు. రైతుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికి తీపికబురు అందించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా మండలంలోని బైరాన్పల్లి నుంచి పెగడపల్లి వరకు వేసిన బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో హనుమకొండ కలెక
రైతుబీమా పథకం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకం రాష్ట్రంల
అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. లక్షలోపు రుణమాఫీ చేసి రైతుపక్షపాతిగా నిలిచింది. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది
ఉమ్మడి ఏపీలో అన్నదాతలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. నీళ్లు లేక, కరెంటు రాక, ప్రకృతి సహకరించక రైతులు పిట్టల్లా రాలిపోయారు. అప్పటి ప్రభుత్వాలు, పార్టీలు మొసలికన్నీరు కారుస్తూ ఊకదంపుడు మాటలతో రైతులను మోసగ
‘తలాపునా పారుతుంది గోదారి.. మన చేను మన చెలక ఎడారి..’ అనే పాట హృద్యంగా, ఆర్ద్రతతో రాశాడో కవి. ఎండిన చెరువులు, తుమ్మలు మొలిచి, నెర్రెలువారిన భూములను చూసి తల్లడిల్లని రైతు లేడు తెలంగాణల. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలోని
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, రైతాంగం రంది లేకుండా సాగు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేళ్లలో వినూత్న పథకాలతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యయానికి శ్ర�
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీ య హోదా ఇవ్వాలని నారాయణపేట ఎమ్మె ల్యే రాజేందర్డ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన వద్ద చేపడుతున్న కురుమూర్తిరాయ రిజర్వాయర్ను ఆ
ఇరవై ఏండ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై వారికి పూర్తి హక్కులు కల్పించింది. ఈ సందర్భంగా 54,129. 45 ఎకరాలను క్రమబద్ధీకరించాలని అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర�
వ్యవసాయం లాభసాటిగా మారాలంటే పెట్టుబడులు తగ్గాలి. దిగుబడులు పెరగాలి. నాణ్యంగా ఉండాలి. పంటకు మార్కెట్లో మంచి ధర రావాలి. అప్పుడే రైతన్న ఆరుగాలం కష్టానికి ఫలితం ఉంటుంది.
ఏ కారణంతోనైనా రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం చేపడుతున్నది. ఏటా ఒక్కో రైతుకు ప్రీమియం చెల్లించి పాలసీ అమలు చేస్తున్నది.
సాగునీరు పుష్కలంగా ఉండడం, విద్యుత్ నిరంతరం ఇస్తుండడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పెట్టుబడి సాయం ఇవ్వడం.. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందుబాటులో ఉంచడంతో వ్యవసాయం పండుగలా మారింది.