‘మమ్మీ.. ఎడ్లబండి అంటే ఏంటి..?’ అని ఓ పిల్లాడి ప్రశ్న. ‘అదే.. నీ టెక్ట్స్బుక్లో బులకార్ట్' అని అమ్మ సమాధానం. అవునుమరీ ఇప్పుడు ఎక్కడో పల్లెటూరిలో.. అది కూడా ఒకరిద్దరి ఇళ్లలో తప్ప ఇప్పుడెక్కడా ఎడ్లబండి కనిపి�
‘పేదలు, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సర్కారుకు అండగా ఉంటా.. అడగకుండానే వరాలిచ్చే మహానుభావుడు సీఎం కేసీఆర్.. మళ్లీ సీఎంగా సారే రావాలె’.. అని ఆరు ప్రభుత్వ పథకాలు పొందిన మహబూబా�
పూడిక, తూటికాడ, నాచు, పిచ్చిమొక్కలతో దర్శనమిచ్చి అందవిహీనంగా మారిన చెరువులు. నిల్వ నీటి సామర్థ్యం తగ్గి కుంటలను తలపించే తటాకాలు. శిథిలావస్థకు చేరిన తూము షెట్టర్లు. రివిట్మెంట్ లేక మట్టి కొట్టుకుపోయిన �
నాటిపాలనలో అధ్వానంగా మారిన కల్వల ప్రాజెక్టుకు పునర్జీవం పోసుకోబోతున్నది. స్వరాష్ట్రంలో పునర్నిర్మాణానికి అడుగుపడింది. ఇచ్చిన మాటమేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ �
యాంత్రీకరణతో కూడిన ఆధునిక సాగుతోనే రైతులకు అధిక లాభాలు సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో భాగంగా రెండోరోజైన బుధవారం అయోవా రాష్ట్రంలోని లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్
Agriculture | వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేందుకు మరోసారి మోదీ సర్కార్ కుట్రలు పన్నింది. ఇప్పటికే కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాసే విధంగా మూడు నల్ల చట్టాలను తెచ్చేందుకు యత్నించి చేతులు కాల్చుకున్న కేంద్రం.. మరోసా�
ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు సాగునీటిపై పడింది. దానిపైనా పన్నువేసేందుకు సమాయత్తమవుతున్నది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి
‘ఖమ్మంలో బీజేపీ నిర్వహించిన సభ నవ్వుల పాలైంది. రైతుల గోస-బీజేపీ భరోసా సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు గురువిందను తలపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కోలే
అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్గా తెలంగాణ మారిందని, మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఎత్తొండ గ్రామంలో రూ.5 కోట్ల ని�
ఉద్యాన పంటలను సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా మేలు చేకూర్చనున్నది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను ప్రకట�
మహారాష్ట్రలో అటు పంటలు సరిగా పండక, ఇటు ప్రభుత్వ మద్దతు లేక రైతన్నలు నిలువునా ప్రాణాలు తీసుకొంటున్నారు. ప్రాంతంతో, జిల్లాతో సంబంధం లేకుండా ప్రతి జిల్లాలో అన్నదాతలు తనువు చాలిస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గ్రామాలను, రైతులను, ప్రకృతిని మన దేశ పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీంతో వ్యవసాయం దెబ్బతిన్నది. ఆహార పదార్థాలు కూడా దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చింది.
వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు కాలిబాట సరిగ్గా లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అండగా నిలుస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లు వేసి ఏండ్ల సమస్యకు పరిష్కారం చ
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.