దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేసి చూపించారు. బీఆర్ఎస్ హయాంలో పు ష్కలంగా సాగు నీరు, రైతుబంధు సాయం, విరివిగా యూరి యా అందిస్తుండడంతో తెలంగాణ రైతులు పాడిపంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకప్పుడ
ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సిన యూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా �
వరప్రదాయినీగా ఉదండాపూర్ మారనున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో సింహభాగం ఆయకట్టు ఈ రిజర్వాయర్ పరిధిలోనికే వస్తుంది. 9 లక్షల ఎకరాలకు ఇక్కడి నుంచే గ్రావిటీ ద్వారా సాగునీరు అందనున్నది. ఈ రిజర్వాయర్�
డ్రాగన్ ఫ్రూట్ విదేశాల్లో పండే పంట. మంచి ఔషధంలా పనిచేస్తోంది. ఒక్కసారి పంట వేస్తే రెండున్నర దశాబ్దాలు దిగుబడి వస్తోంది. ఖర్చు తక్కువ.. ఆదాయం అధికం. తెగుళ్లు సోకే ప్రమాదం తక్కువ.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం సబ్బండ వర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇందుకోసం వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నది. మరోపక్క మన పథకాలను కాపీ
కొట్టి ఆర్భాటంగా ప్రారంభిం�
రాష్ట్రంలో అభివృద్ధి ఒక యజ్ఞంలా జరుగుతున్నదని, కేవలం సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాల్కొండ, ము ప్క
జిల్లాలోని భారీ నీటిపారుదల కోయిల్సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి జళకళ సంతరించుకున్నది. కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది.
నిర్మల్ జిల్లాలో ఆయిల్ మిల్లు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సోన్ మండలం పాక్పట్లలో ఇందుకోసం 40 ఎకరాలు కేటాయించగా, త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చ�
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సకల జనం బీఆర్ఎస్ బాట పట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో 2.5 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. కాంగ్
రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియపై నూతన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన �
వర్షాలు కురుస్తున్నాయ్.. రైతులు వ్యవసాయ పనులు ముగించి.. పంటల సాగుపై దృష్టిసారించారు. ఈ క్రమంలో వారి భూముల్లోంచి వెళ్తున్న విద్యుత్ తీగలతో పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో గాలి, ద�