కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా పథకం ఓ ఫూలిష్ పథకమని రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి వి మర్శించారు. ఈ పథకాన్ని ఏ విధం గా అమలు చేస్తారో వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల పాటు హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్వారు వారికి అధికారమే గ్యారెంటీ లేకున్నా గ్యారెంటీ కార్డులు అంటూ ప్రకటించారు.
బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వైద్యుడిగా రాణిస్తూ తన తం డ్రి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు రాజకీయంగా గత 20 ఏండ్లుగా
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించిన సీతారామ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందిస్తాం.. కాలువల తవ్వకం కోసం బుగ్గపాడు, రుద్
దేశ విదేశాల్లో ఏ నిర్మాణం జరిగినా పాలమూరు బిడ్డలు తట్టేడు మట్టి తీయనిదే ఆ నిర్మాణం పూర్తి కాదు. గ్రామాలకు గ్రామాలు వలసలు వెళ్లి పొట్టపోసుకునే వారు. ఎండిన భూముల్లో విత్తు నిలవక కూలీలతో పాటు రైతులు కూడా వల�
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా రైతులు నీళ్ల కోసం తండ్లాడే పరిస్థితి ఉండేది. ఒక్కొక్క రైతు 10 నుండి 15 బోర్లు వేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనేవారు. కృష్ణా, గోదావరి, వాటి ఉప నదుల నీళ్లు తెలంగా ణ ప్రజ
పేరుకు స్థిరీకరించిన ఆయకట్టు. పంటలకు ప్రాణం పోసేందుకు కాల్వలు కూడా తవ్వారు. కానీ, పట్టించుకునే వారేరి? కాల్వల మాట అటుంచితే ప్రాజెక్టునైనా పట్టించుకున్నారా? ఫలితం.. లీకేజీలు, కాల్వల ధ్వంసంతో మూసీ ఆయకట్టు న
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్య
వ్యవసాయ రంగంలో భూమి, విత్తనాల్లో ఎంత నాణ్యత ఉంటే ఆహార పదార్థాలు అంత నాణ్యతతో కూడిన పోషక విలువలు కలిగి ఉంటాయి! ఆహార పదార్థాలు పోషక విలువలు కలిగి ఉండాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి.
బేల మండల వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ ఆలయాల ప్రదక్షిణలు చేయించారు. పొలాల పండుగతో పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల విశ్వసిస్తారు.