సంగారెడ్డి జిల్లాలోని జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. ఆకుపచ్చని పంటలు, అలుగు పారుతున్న చెరువులు, పొంగిపొర్లుతున్న వాగులతో గ్రామాలు కనువిందు చేస్తున్నాయి. వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నల్�
రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. ఆదివారం దూలపల్లిలోని ప్రా�
నిన్నమొన్నటి వరకు ఏ దిక్కున చూసినా కరువే. బీడు వారిన భూములు.. ఆకాశం వైపు తలెత్తి దీనంగా చూసే రైతన్నలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుట్టూ చీకట్లు. తలలు వాల్చేసిన పంటలు.. ఎండిన చెరువులు. తన్నుకొచ్చే దుఃఖం. .. పదేండ్�
నిత్యం జల సవ్వడులు.. పారుతున్న కాల్వలు.. పెరిగిన భూగర్భ జలాలు.. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ దశాబ్ది కాలంలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటా లక్ష ఎకరాల చొప్పున సాగు పెరుగడంతో వ్యవసాయ కూలీలకు
దొరలు, రాజుల కాలంలో ఉమ్మడి ఆస్తి గా కులానికి ఇచ్చిన బంజరు భూమి, అరుతడి పంటలకు కూడా నోచుకోని భూమి, అమ్ముదామన్నా కొనని భూములు నేడు సీఎం కేసీఆర్ కృషితో ధాన్యపు సిరులు పండుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చిందని, మహిళాబిల్లు రావడానికి కూడా తమ పార్టీనే కారణమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణ
ఇల్లెందు నియోజకవర్గంలోని 410 చెరువులు దశాబ్దాలుగా పూడిపోయిన స్థితిలోనే ఉన్నాయి. రైతులు పంటలకు సాగునీరు అందించలేక ఇబ్బందులు పడ్డారు. అరకొర దిగుబడులు సాధిస్తూ బతుకు బండిని నడపలేక అవస్థలుపడ్డారు. తెలంగాణ వ
కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మితే 60 ఏండ్లు వెనక్కి పో తామని సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 60 ఏండ్లలో చేయ ని అభివృద్ధి 9 ఏండ్లలో సీఎం
పసుపు సాగు రైతన్న ఇంట సిరులు కురిపిస్తోంది. ఏటా నష్టం మిగిల్చే ఈ పంటకు ఈ ఏడాది మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతుండడంతో విరివిగా లాభాలు తెచ్చిపెడుతోంది.
శరీరానికి సరిపడినంత పోషకాహారం తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను వివరించడమే లక్ష్యంగా జాతీయ పోషకాహారం సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ హేమలత ప్రత్యేక కాన్సెప్ట్ను రూపొందించారు.
పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.