ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగపై నిర్మిస్తున్న చనాక- కొరాట ప్రాజెక్టు వెట్న్న్రు అధికారులు రెండో రోజైన శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100కోట్లతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శుక్రవారం ఆయన ఆర్థిక, వైద్�
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 578 మంది (గిరిజన, గిరిజనేతర) రైతులు గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ స్యభ్యుడు సభ్యత్వం కింది రూ.10 వేలు జమచేశారు. అనంతరం పేర�
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు రెచ్చిపోయింది. ఊర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్పై దాడి చేశాయి.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నదాతలు మరోసారి ఆందోళనకు దిగారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్�
కాలంగాక ఎంతోమంది రైతులు తమ భూములమ్ముకొని వలసబాట పట్టిన రోజులను తెలంగాణ ఎన్నో చూసింది. కానీ, రైతులు ‘ఈ భూమి అమ్మబడదు’ అనే బోర్డులు పెడుతరని, ఇలాంటి రాతలు రాస్తరని తెలంగాణ ఊహించిందా? కానీ, అవి నిజమవుతున్నయి
పంజాబ్ రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మళ్లీ పోరుబాట పట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళనలో భాగంగా రైతులు రైల్ ట్రాక్లపైకి చేరి నిరసన తెలపడంతో ఫిరోజ్పూర్ డివిజన్లో 18 రైళ్�
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే బతుకులు ఆగమై గోసపడతామని, బీఆర్ఎస్తో ఇంటింటా సంక్షేమం సాధ్యమని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం
రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన ప్రతి రైతుకూ సంబంధించి పంట రుణాలను రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను మ�
Oil Palm Cultivation | తెలంగాణలో ఆయిల్పామ్ సాగు తీరు ను మలేషియా అధికారుల బృందం ప్రశంసించింది. తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేయడంపై ఆశ్చర్యం వ్య క్తం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కృషిని, రైతుల ఆలోచన
వరి ధాన్యం సేకరణకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. అక్టోబర్ చివరి వారంలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. 20 నుంచి అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నారు.
వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. వచ్చే నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాట�
బీడు బారిన భూములు.. రైతు ఆత్మహత్యలు.. ఉపాధి కోసం వలసలు.. ఎండిపోయిన చెరువులు.. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ వ్యవసాయరంగానికి అత్యంత �