Asaduddin Owaisi: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ పని చేశారని, రైతులు కూడా సీఎం కేసీఆర్ను విశ్వసిస్తున్నారని, రైతుల కోసం కేసీఆర్ మొదలుపెట్టిన బీమా పథకాన్ని.. ప్రధాని మోదీ కూడా కాపీ కొట్టారని, ఇంత �
పేదల కోసం ఉచిత పథకాలను తమ ఎన్నికల ప్రణాళికలో ఏదైనా పార్టీ ప్రకటించినా లేదా ఏదైనా ప్రభుత్వం అమలు చేసినా సాధారణంగా వినిపించే మాట ‘ఈ పథకాలతో బద్ధకస్తులను తయారు చేస్తున్నారు’ అని. నిజంగా ఉచిత పథకాలు బద్ధకస్
ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అన్నివర్గాలకు సముచితమైన సుపరిపాలనను అందించే సత్తా సీఎం కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ప్రజలు నిర్ణయించారని, మరోసారి రాష్ట్రంలో హ్యట్రిక్ విజయం బీఆర్ఎస్ సాధిస్తుందని �
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
Congress Party | లింగదహళ్లికి చెందిన 55 ఏండ్ల కృష్ణా నాయక్ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. రూ.3 లక్షలు అప్పు చేసి మరీ నాయక్ తనకున్న భూమిలో ఇటీవల రాగి, జొన్న పంటలు వేశాడు. అయితే, సాగుకు సరిపడా కరెంటు ఇస్తామంటూ నమ్మబల
వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని హైకోర్టు సూచించింది. పంటల బీమా పథకం కాకపోతే మరో విధంగానైనా ఆదుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.
సంప్రదాయ పంటలతో పాటు ఆధునిక పంటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. రైతులకు లాభాలు, ప్రజలకు ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సరికొత్త ఆలోచనతో వినూత్న �
‘పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో పక్కాగా విజయఢంకా మోగిస్తాం. ఇవాళ ఎవరు అవునన్నా.. కాదన్నా.. మళ్ల మూడోసారి గెలిచేది కేసీఆరే, మళ్లీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్సే. చెన్నూర్లో తమ్ముడు బా�
ఆడబిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్లో ఆరోగ్య ఉప కేంద్రం భవనం, ముదిరాజ్ భవనం, గొల్లకురుమ భవనం, ఎస్�
‘అది చేస్తాం.. ఇది చేస్తామంటూ వస్తున్న కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగేదేం లేదు. ఈ ప్రాంతాన్ని ఏండ్లకేండ్లు పాలించినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతే. ఏ ఒక్క పనీ చేయడం లేదు. ఈ రెం�
రైతులు తమ భూముల్లో కూరగాయలు పండిస్తూ మంచి దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. గతంలో కంటే భూగర్భ జలాలు భారీగా పెరగడంతో రైతన్నలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతన్నలు ఉరికొయ్యకు వేలాడుతున్నారు. ఆ రాష్ట్ర రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత బీజేపీ ప్రభుత్వం కర్షకుల సంక్షేమాన్ని గాలికొదిలేయడంతో.. కాంగ్రెస్కు పట్టం కట్టినా రైతుల బ�
సీఎం కేసీఆర్ చొరవతో సహకార బ్యాంకులు ప్రస్తుతం రైతులకు మరింత చేరువయ్యాయని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని డీసీసీబీ పరిధిలో దేవరకొండ రో�