రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయాచోట్ల రూ. 140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చెన్నూ�
KTR | ఎస్సారెస్సీ ఆయకట్టు కింద నీటి యుద్ధాలు లేకుండా చేసింది సీఎం కేసీఆర్ మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ఎస్పీ కార్యాలయం, డబుల్ బ�
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్తో రైతులను తొక్కించి చంపిన ఘటనకు మంగళవారంతో రెండేండ్లు పూర్తి అవుతున్నది. అయితే ఈ హింసాకాండ బాధితులకు ఇ�
జిల్లాలో యాసంగి పనులకు రైతులు సమాయత్తమవుతున్నారు. వానకాలంలో సాగు చేసిన పంటలు చేతికి వచ్చిన తరువాత రైతులు తమ భూములను దున్నుకుని యాసంగి సీజన్కు సిద్ధమవనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లు, సాగు నీటి సౌకర్యం కల్పిస్తూ రైతు�
పంట సాగుకు మన నేలలు అనుకూలంగా ఉన్నాయని, తెలంగాణలో 20లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. వరి, పత్తి పంటలతో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల ఆదాయం వస్�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద రైతుల చెప్పులు బారులు తీరేవి. పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఘర్షణకు దిగడం, ఆందోళనలు ఆనాడు సర్వసాధారణం.
“యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, బీడు భూములు ఉండేవి. అప్పట్లో యాసంగిలో ట్రాన్స్ఫార్మర్ కాలకుండా, మోటారు కాలిపోకుండా ఏ ఒక్క రైతు అయినా పంట పండించాడా? ఇప్పుడేమో కేసీఆర్ కరెంట�
2018 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల
తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ రైతు, కన్నడ సంఘాలు శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్ చేపట్టాయి. బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. బెంగళూరు విమానాశ్రయం వద్దకు చేరుకొన్న ఆం�
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన రైల్ రోకో కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై నిరసనను కొనసాగించారు. అలాగే పంజాబ్లోని �
ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెండ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న కారణంతో 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, అన్న సజీవ దహనం చేశారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగినపుడు బాధితురాలు సమాధానం చెప�
ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగపై నిర్మిస్తున్న చనాక-కొరాట ప్రాజెక్టు నీరు రైతుల పంటపొలాల్లోకి చేరుకుంటున్నది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా, అ