దక్కన్ పీఠభూమిలో సగటు వర్షపాతం కేవలం 90 సెంటీమీటర్ల మేరకే ఉన్నా తెలంగాణలో నీటివనరుల సంరక్షణ వినియోగంలో ఒక ఆదర్శ నమూనాను కేసీఆర్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఉష్ణమండల శుష్కప్రాంతంగా ఉన్న తెలంగాణ మాగాణం ఆ
Karnataka farmers protest with crocodile | విద్యుత్ సంక్షోభంపై కర్ణాటక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా మొసలిని సబ్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ( Karnataka farmers protest with crocodile ) విద్యుత్ అధికారులతో పాటు ఆ రాష్ట్రంలో అధి�
తెలంగాణ రాకముందు కూడా నీళ్లుండేవి. కాకపోతే ఆ నీళ్లు రైతు కండ్లల్లో మాత్రమే ఉండేవి. తెలంగాణ రాకముందు కూడా చెట్లుండేవి. కాకపోతే, ఆ చెట్లకు పండ్ల కంటే ఎక్కువగా ఉరితాళ్లే మొలిచేవి. డెబ్బై శాతానికి పైగా జీవనదు
కర్ణాటకలో రైతన్నల పరిస్థితి దారుణంగా తయారైంది. మునుపటి బీజేపీ ‘40 శాతం కమీషన్ సర్కారు’తో విసిగివేసారి కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. కరెంట్ కోతలతో రాష్ర్టాన్ని హస్తం పార్టీ అంధకారంలోకి నెట్టింది. వ
‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్ట�
మహారాష్ట్రలో చెరకు రైతులకు టన్నుకు రూ.5వేలు గిట్టుబాటు ధర చెల్లించాలని, రంగరాజన్ కమిటీ సిఫారసు ప్రకారం చక్కర కార్ఖానాల మధ్య నిర్దిష్ట దూరం షరతును రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, షెత్కారి సంఘటన్ అధ్య
KTR | కాంగ్రెస్ అసమర్థత వల్లే కర్ణాటకలో కరెంట్ కష్టాలు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందు�
‘కరోనా కారణంగా ప్రజలను కలవలేకపోయా. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాగానే నెలలో ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటా. గజ్వేల్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం’.. అని సీఎం కేసీఆర్ అన్నారు. �
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు 24 గంటలూ నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు పొం దుతుంటే.. పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మాత్రం 7 గంటల విద్యుత్తు కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
ఎంజీకేఎల్ఐ రైతుల పాలిట కల్ప తరువులా మారింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు సాగునీటికి సమస్య లేకుండా చేసింది. ఎత్తిపోతల పరిధిలో ఎల్లూరు(కొల్లాపూర్), 2.14టీఎంసీలతో జొన్నలబొగుడ (క�
భారతదేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం దశాబ్దాల తరబడి అనేక సవాళ్లతో పోరాడుతున్నది. తక్కువ పంట దిగుబడి, వాతావరణ మార్పులు, సరిపోని మౌలిక సదుపాయాలు ఈ రంగాన్ని పీడిస్తున్నాయి. ఫలితంగా రైతు కష్టాలు తద్వ�
ఏండ్లుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అడవిని ఆధారంగా చేసుకొని పోడు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పించి పట్టాలు పంపిణీ చేసింది. గిరిజనుల దశాబ్దాలనాటి కలను
CM KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ పార్టీ తన భుజం మీద గొడ్డలి పెట్టుకుని రెడీగా ఉందని, రైతులకు మళ్లీ కష్టాలు తీసుకొస్తదని కేసీఆ�