తెలంగాణలో జనరంజక పాలన సాగుతున్నదని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ పట్టణంతో�
బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని, కాంగ్రెస్ను నమ్ముకుంటే నట్టేట ముంచడం ఖాయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని మాధ్వార్, ఇబ్రాహీంపట్నం, ఎల్లిగండ్ల, పస్పుల
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి ధర క్వింటాల్కు రూ.7130 పలికింది. భారత ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.7,020 ఉండగా ఇక్కడ రూ.110 అధికంగా పలికింది.
దేశం మొత్తంగా ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మె ల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్ర�
మీ ఆడబిడ్డను.. మీ ముందుకు వస్తున్నా.. నన్ను ఆదరించి మరొక్కసారి అసెంబ్లీకి పంపించండి.. ఇప్పటికంటే మరింత మెరుగైన అభివృద్ధి సాధిస్తా.. అని బీఆర్ఎస్ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
కాంగ్రెస్ పాలనలో కర్ణాటక రైతు చిత్తవుతున్నాడు. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు విద్యుత్తు సమస్యతో లక్షలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచని రైతన్న కన్నీరుపెడుతున్నాడు.
కర్ణాటకలో విద్యుత్తు, నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం గంట కూడా వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ ఇవ్వకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పొలాలు ఎండిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో ట్యాంకర్లతో
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. ర�
స్వరాష్ట్రంలో నారాయణఖేడ్ దశ మారుతున్నది. అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పెద్దగా సాగునీటి వనరులు లేని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతులు అత్యధికంగా వర్షాధార పంటలను నమ్ముకుని వ్యవసాయం చ
అతివృద్ధ పార్టీకి మతిపోయినట్టు కనిపిస్తున్నది. అధికార దాహం కాంగ్రెస్తో కానిపనులు చేయిస్తున్నది. ఓటమి భయం పట్టుకుందో ఏమో ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు రైతుల మీద అక్కసు వెళ్లగక్కింది. తెలంగాణ ఉద్యమ నిర�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మూడోసారి పార్టీని గెలిపిస్తాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువత, 2వ వార్డ
కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై (DK Shivakumar) మంత్రి కేటీఆర్ (Minister KTR) ఫైర్ అయ్యారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక (Karnataka) వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్న�
Minister KTR | కర్ణాటక మాడల్ అని కాంగ్రెస్ ఊదర గొడుతున్నది కానీ.. ఆ మాడల్తోనే తాము మునిగిపోయామని ఆ రాష్ట్ర రైతులు తెలంగాణకు వచ్చి చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తా�
స్వరాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేశారు. 24గంటల కరెంట్ సరఫరాతోపాటు పంట వేసుకునేందుకు రైతుబంధు పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న
బీజేపీ నిర్వహిస్తున్నఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో నిరసన సెగలు తగులుతున్నాయి. గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తా.. ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టిస్తా, రైతులకు రెండు కాడెడ్లు ఇప్పిస్తా.. ఇలా ఎన్నో హామీ