ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎంతో ప్రగతి సా ధించామని, పని జరగలేదని మీకు అనిపిస్తే ఓటు వేయొద్దని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని స్వర్ణకారులు, బులియన్ మర్చంట్ సం ఘాల ఆధ్వర్యంల�
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని 1, 2 వార్డుల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర�
బీఆర్ఎస్తోనే రైతు సంక్షేమం సాధ్య మని, రైతుల కోసం ఇంటి ఎదుట ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసి, మద్దతు ధర ఇన్నదని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామాల్లో బుధవారం ధాన్యం క
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నాడు కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతం నేడు పచ్చబడిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిప�
‘ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ.. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నా బిడ్డలాంటి హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలి.’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చార
Telangana | తెలంగాణ ప్రాంత రైతులకు సాగు సవాళ్లతో కూడుకొన్న వ్యవహారం. వానకాలంలో వర్షాలు పడితేనే పంటలు సాగయ్యేవి. యాసంగిలో భూములన్నీ బీడుగానే ఉండేవి. సాగునీటి వసతి లేకపోవడంతో తెలంగాణ కరువుకు చిరునామాగా ఉండేది.
Karnataka Congress | ‘కాంగ్రెస్ ఇంద మోస ఓగిద్దవే.. నమ్ గ లాభ ఇల్లరి’ (కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది.. వారి వల్ల పైసా లాభం లేదు) అని కొప్పల్ జిల్లా కూళూరు గ్రామానికి చెందిన మక్కజొన్న రైతులు వాపోయారు.
Revanth Reddy | రైతుబంధు బిచ్చమట..! ఈ దురహంకార వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఆయన ఉద్దేశంలో రైతుబంధు బిచ్చమైతే.. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్లుగా పరిగణిస్తున్నట్టు కనిపిస్�
వేల్పూర్ మండలంలోని స్సైస్ పార్కులో ఈ నెల 2న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం మండల కేంద్రాల్లో విలేకరుల సమావేశం ఏర�
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా ఐదేళ్లు మీకు సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ �
చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు కర్ణాటక రైతులు ఎటువంటి పాట్లు పడుతున్నారో తెలిపేందుకు ఈ ఒక్క ఉదంతం చాలు. కొప్పాల్ తాలుకా బెట్టిగేరి గ్రామానికి వెళ్లే దారిలో (బిసిరల్లి) మారుతీరావు అనే రైతు కౌలుకు తీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కొనియాడారు. బాన్సువాడ పట్టణం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి సింహాచలం కోరారు. సోమవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగో�