పదేండ్లలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని.. ఎక్కడా లేని విధంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తావా..? రైతులను ముంచుతవా..? నీ పాలసీ ఏంది..? అని ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి సమాధానం రావడంలేదు.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం అశ్వారావు పేట నియోజకవర్గం అభ్యర్�
కింది ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు ములుగు నర్సయ్య. ఈయనది సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపాసుపల్లి. నర్సయ్యకు, ఉమ్మడి కుటుంబీకులు ముగ్గురితో రోడ్డు పక్కన 24 ఎకరాల భూమి ఉండేది. అంతా కలిపి వ్యవసాయం చేస�
ఒకప్పుడు పోపో.. పొమ్మని చెప్పిన పల్లెలు ..ఇవాళ రారా..రమ్మని పిలుస్తున్నాయి. నాడు బతుకుదెరువు కోసం భార్యాపిల్లలను వదిలి భీమండి...ముంబయి..షోలాపూర్....హైదరాబాద్ తదితర పట్టణాలకు బతుకుదెరువు కోసం మెతుకు సీమ ప్ర�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆలోచన ఆ గ్రామ అభివృద్ధికి ఊతమిచ్చింది. వాగుపై నిర్మించిన చెక్ డ్యాంతోపాటు నిల్వ ఉండే నీటికి వాగు కాల్వ వద్ద ఒక చిన్న తూం ఏర్పాటు చేయడంతో గ్రామం పచ్చని పంటలతో కళ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అన్నదాతలు ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎరువు బస్తా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూలల్లో పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు.
మారుమూలన ఉన్న నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తడవుగా సీ
నారాయణపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అనంతరం నారాయణపేట జిల్లా ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి చేపట్టడంతో ర�
ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వచ్చి ఓట్లడిగే పార్టీలను తరిమికొట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలకు సూచిం చారు. మండల పరిధి ప్రతాపసింగారంలో శుక్రవారం రాత్రి జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్ర�
కేసీఆర్ ఏది చేసినా అందులో సర్ప్రైజ్ ఉంటుంది. అలాగే వాస్తవికత ఉంటుంది. ఈ ప్రకటన కూడా పార్టీకి, పార్టీ కార్యకర్తల కు, ప్రజలకు సర్ప్రైజ్ అనుకోవాలి. ఇదెవరు ఊహించనిది. ఒకే పనిని భిన్నంగా చేయడం కేసీఆర్ గొ�
తెలంగాణలో రైతులకు 24 గంటల వి ద్యుత్తు అందిస్తున్నారని, కర్ణాటకలో 7 గంటలని చెప్పి కేవలం 3 గంటలే ఇస్తున్నారని కిసాన్ జాగృతి వికాస్ సంఘ్ (ఆర్) జాతీయ అధ్యక్షుడు పీ యుగేందర్ నాయుడు విమర్శించారు.
వందల కోట్లతో పరకాల నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. బుధవారం దామెర మండలం దమ్మన్నపేట, ఓగులాపురం, పసరగొండ, పుల�
రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సమైక్య రాష్ట్రం నుంచి మొదలుకుని ఇప్పటి వరకు గజ్వేల్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది. గ�