ఐదేళ్లలో ఎంతో చేశానని, ఆదరించి మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాయంపేట, ఆరెపల్లి, మైలారం గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్య
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మధిర నియోజకవర్గంలో పెనుమార్పులు వచ్చాయి. ఐదు మండలాలతోపాటు మధిర మున్సిపాలిటీలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నది. 2014 నుంచి నేటివరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభి�
ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసింది. ఉచిత కరెంటని చెప్పి రైతులను ముప్పు తిప్పలు పెట్టింది. రోజంతా పడిగాపుల పాలు చేసింది.. కరెంట్ షాక్లు, పాము కాట్లతో రైతులు ప్రాణాలు వదిలేలా చే�
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్కు మాత్రం కడుపు మండుతున్నది. 24 గంటలు దండగ.. 3 గంటలే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా రైతన్నల
క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్నార�
CM KCR | మిగిలిన నాలుగైదు శాతం మంది రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని
వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24గంటల ఉచిత కరెంట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలపై జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కనీసం అవగాహన లేకుండా రేవ
‘కర్ణాటకలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఇక్కడ (తెలంగాణలో) కూడా మోసం చేయాలని చూస్తున్నది. వారి గ్యారెంటీలను నమ్మి మేం మోసపోయాం.
ఆరుసార్లు నాకు రాజకీయ జీవితం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ రైతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ ఇచ్చారు. కరెంట్ కష్టాలు తీరినయ్. ఎక్కడా జనరేటర్లు లేవు. ఇష్
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా రైతులకు వింత అనుభవం ఎదురైంది. పంట నష్టానికి వచ్చిన రూ.2, రూ.3 పరిహారం చూసి అవాక్కవడం వారి వంతయింది. ఈ ఏడాది జూలైలో కురిసిన అధిక వర్షాలతో పంట నష్టపోయిన 59,404 మంది రైతుల ఖాతాల్లో �
కాంగ్రెసోళ్లకు రైతుల కష్టాలు ఏం తెలుసు.. ధరణి ఎత్తేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిని ప్రవేశపెడతామని ప్రకటించడంపై రైతులు తీవ్ర స్థాయిలో స్పందిస్�
ఐదు గ్రామాలు.. 17 తండాలు.. 7,310 ఎకరాలకు సాగునీరందించే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు పూర్తయ్యయి. రెండు పంపు పనులు పూర్తి కాగా, ఒక పంపును శుక్రవారం రాత్రి ఎస్ఈ ఏఎస్ఎన్ రెడ్డి, ఏఈ శివరాంలు డ్రైరన్ చేశ�
పదేండ్ల పాలనలో సాధించిన ప్రగతిని తిరిగి కనుమరుగు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని చంద్రు తండా, లక్ష్మణ్ తండా,అచ్చన్నపల్ల�
“ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం. రెవెన్యూ రికార్డుల్లో పాత కాలం నాటి పట్టేదారు, అనుభవదారు, మన్యందారు కాలాలు చేరుస్తాం. కౌలుదారు పేరును రికార్డుల్లో కచ్చితంగా రికార్డు చేస్తాం. రైతు తన భూమిని కౌలుకు ఇవ్వా�
భూ యజమానులు, రైతులు ఏ చీకు చింత లేకుండా ఉండడం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదనుకుంటా. భూముల భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న ‘ధరణి’ పోర్టల్పై ఆ పార్టీ అక్కసు వెళ్లగక్కుతున�