సమైక్య పాలనలో సర్వం నష్టపోయిన రైతులు ఇప్పుడు హాయిగా బతుకుతున్నారు. స్వరాష్ట్రంలో దర్జాగా పంటలు పండిస్తున్నారు. ఫుళ్లు నీళ్లు, నిరంతర విద్యుత్తో సాగులో స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల
వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలని, 24 గంటల కరెంటు వద్దని రేవంత్రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రైతులు మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్తో మూల కూడా తడవదంటున్నారు. 24 గంటల నిరంతర విద్యుత్
కాంగ్రెస్ తీరు దళారి వ్యవస్థకు దారి చూపినట్లుంది. ధరణిని తీసేస్తే కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి. ఒక సామాన్యుడు తాసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజులు రైతులు ఎవరూ మరువలేరు. వీఆర్వోలు ఒ�
‘కాంగ్రెస్, బీజేపీ రైతుల పాలిట శత్రువులు. మోటర్లకు మీటర్లు పెట్టి 24గంటల ఉచిత కరెంట్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నయి. కాంగెస్ పాలిత రాష్ర్టాల్లో కూడా మీటర్లు పెడుతున్నారని కేంద్రమంత్రి నిర్మలాసీతా�
అధికారంలోకి వచ్చి రైతుల భూ హక్కులపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కత్తి పట్టుకుని సిద్ధంగా ఉంది. ‘ధరణి’తో భూములపై సర్వ హక్కులు కలగగా.. అధికార యావతో రైతు కుటుంబాల నోట్లో మట్టి కొట్టేందుకు కాంగ్రెస్ ప�
Congress | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎవుసం తెలుసా? ఏ మడికి ఎంత నీరు పెట్టాలో ఎరుకేనా? మూడు గంటల కరెంటుతోని నీరు ఎన్ని మడులు పారుతుందో అసలు తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంధిస్తున్న ప్రశ్నలివి.
Telangana | ఇదెక్కడి అన్యాయం? రైతు అగ్గువకు దొరికిండా? బంజారాహిల్స్లో ఉండే ధనికులకు ఓ రూలు! దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతకు మాత్రం ఇంకో రూలా?అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతన్నకు న్యాయం �
ధరణి ఎత్తేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి.. ధరణి వల్లే తమ భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి... ధరణి వల్లే రైతులకు మేలు జరిగిందని.. ఈ వ్యవస్థ ఇలానే ఉండాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కరెంట్ కుట్రలకు తెరలేపింది. ఎకరం భూమి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. రాష్ట్రంలో ఉన్న 58 లక్షల కమతాల్లో 95 శాతం చిన్న, సన్నకారు రైతులవే. వీళ్లంతా ఎకరం, రెండెకరాలు, మూడెకరాల్లోపు భూమి
రైతుల భూములకు ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాతను తీసుకువస్తామన్న వ్యాఖ్యలు చేస్తున్నదని జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దళారీ వ్యవస్థను ప్రోత్సహ