కాంగ్రెస్ నాటి కరెంట్ కష్టాలు వద్దే వద్దు ఏనాడూ ప్రజల బాగోగుల గురించి ఆలోచించని కాంగ్రెస్ను నమ్మితే నిండా మునుగుడేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పాత రోజులను కోరుకోవడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చ�
తెలంగాణలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో కాంగ్రెస్ కండ్లు మండుతున్నాయ్.. దీంతో సాగుకు నిరంతర విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలిస్తే చాలని ప్రకటనలు చేస్తున్నది. రైతులు 10 హెచ్పీ మోటర్లు �
‘మేము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. పాత కాలం నాటి పట్వారీ, పటేళ్ల వ్యవస్థను తీసుకొస్తాం.. రెవెన్యూ రికార్డుల్లో పాత కాలంనాటి పట్టేదారు.. మన్యందారు కాలాలు చేరుస్తాం’.. అంటూ కాంగ్రెస్
సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. ధరణి రాకముందు వరకు రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందోనన్న భయంతో బతికిన రైతులు ధరణి వచ్చాక గుండె మీద చేయి వేసుకుని ప�
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను తీసేస్తే రైతుల బతుకులు అధోగతే. ఒకప్పుడు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా, మ్యుటేషన్ చేయించాలన్నా వీఆర్వో నుంచి పై స్థాయి అధికారి వరకు ముడుపులు చెల్లించాల్సిందే
Telangana | అసలు గీ కాంగ్రెసోళ్లకు ఎవుసం ఎట్ల చేస్తరో ఎరికేనా!! పంటలు ఎట్ల పండుతయో తెలుసా!! వరి పంటకు ఎన్ని నీళ్లు కావాలే? తోటకు, కూరగాయల పంటకు ఎన్ని నీళ్లు పడుతై అనేది ఎరికేనా? గాలి మాటలతోని.. నోటి దురుసుతోని ఎవుసం �
ధరణి పోర్టల్ను తీసేసి పాత రెవెన్యూ పద్ధతిని తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ నేతలపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు రైతుల మధ్య భూ తగాదాలు, పంచాయితీలు పెట్టి చోద్యం చూసిం�
స్వరాష్ట్రంలో సాగురంగం అద్భుతమైన పురోగతి సాధించింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ మాగాణి పచ్చబడ్డది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా నెర్రెలు బారిన నేలలు.. పడావు పడ్డ భూములు.. ఎడారిని తలపించిన చె�
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో రైతులు నరకయాతనపడ్డారు. పంటలు సాగు చేసుకోవాలంటే నీళ్లు, విద్యుత్, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, పనిముట్లు ఇచ్చిన పాపాన పోలేదు. అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించ�
భూ పంచాయితీలకు చెక్ పెడుతూ నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్న ధరణిపై కాంగ్రెస్ నేతలు అక్కసు వెల్లగక్కారు. తాము అధికారంలోకి వస్తే పోర్టల్ను బంగాళాఖాతంలో విసిరేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు కాంగ్రెస్ నేతలు తలా తోక లేని ప్రకటనలపై ఉమ్మడి జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే గిన్ని మాట్లాడుతున్న ఆ పార్టీ అధికారంలోకి వ స్తే ఆగం కావాల్సిందేనని ఆ�
లోయర్ పెనుగంగ ప్రాజెక్టు... 1978, ఆగస్టు 7న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నది. కానీ తెలంగాణ ఏర్పడేనాటికి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు.
కాంగ్రెస్ మోసాల పార్టీ అని, దాన్ని ప్రజలెవరూ నమ్మి ఓటు వేయొద్దని నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. దుగ్గొండి మండలం కేశవపురం, లక్ష్మీపురం, బంధంపల్లి, దేశాయిపల్లి, గుడిమహేశ్వరం,