Congress | రైతులపై కాంగ్రెస్ ఏ స్థాయిలో కక్షపెట్టుకున్నదో రేవంత్ సహా ఆ పార్టీ నేతల మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది. 24 గంటలు దండగ.. మూడు గంటల కరెంటుతోనే మస్తుగా ఎవుసం చేసుకోవచ్చంటాడో నేత. 10 హెచ్పీ మోటర్లు పెడిత�
తొమ్మిదేండ్ల కిందట మా పెద్దల భూమిని నా పేర చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డాను. మా నాన్న భూముల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. సీఎం కేసీఆర్ సారు ధరణి పోర్టల్ను తీసుకొచ్చాక వారసత్వంగా రావాల్స�
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అందరికీ అన్నం పెట్టే రైతును హస్తం పార్టీ ఆగం జేసింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘనత, చేతికొచ్చిన పంటలను ఎండబెట్టిన చరిత్ర హస్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల బతుకులు మళ్లీ ఆగమవుతాయని జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో భూమి రిజిస్ట్రేషన్ కావడానికి ఏండ్ల తరబడి రిజిస్ట్రర్, తహసీల్ కార్యాలయాల చుట్టూ త
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలుదారు చట్టం తీసుకొస్తాం’ ఇదీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్వయంగా చేసిన కామెంట్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.
‘కాంగ్రెస్ పాలనలో మా పరిస్థితి అధ్వానంగా ఉండే.. కరెంటు సరిగ్గా ఉండక ఎవుసం ఆగమైతుండే. రాత్రి పూట ఇచ్చే రెండు మూడు గంటల కరెంట్కు పొలాల వద్ద జాగారం చేసేవాళ్లం.
స్వరాష్ట్ర తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికార పగ్గాలు చేపట్టగానే కాంగ్రెస్ ఇచ్చిన జీవోను మార్చి రైతు కుటుంబాలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014 జూన్ 2 నుంచి ఆత్�
‘కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డం.. కరెంటు ఉండక, నీళ్లు పారక పొలాలు ఎండి ఏడ్చినం.. ఆరుగాలం కష్టం చేతికి రాక గుడ్లళ్ల నీళ్లు గుడ్లళ్లనే కుక్కుకున్నం. ఆ రోజులు తలుసుకుంటెనే భయమైతాంది.. అవి పీడదినాలు. మళ్ల ఆ రోజు�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు మోటర్ల చుట్టూ తిరుగుతున్నది. ఎవరెన్ని చెప్పినా చివరికి నాలుగు వేళ్లు నోట్లోకి పోవాలంటే అన్నదాత చెమటోడ్చి మట్టి నుంచి పచ్చదనాన్ని పిండాల్సిందే. పంటలు పండాల�
‘ధరణి ఉంటేనే రైతులకు భరోసా.. మా భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి.. భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింద’న్నారు అన్నదాతలు. రైతులకు ఉపయోగపడే ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ నాయకు
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఇస్తున్న విద్యుత్పై కాంగ్రెసోళ్లు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడంపై జిల్లా రైతాంగం మండిపడుతున్నది. మేము అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తాం.. 10హెచ్పీ మోటర�
పూటకో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతల అసలు రంగు బయటపడింది. పదేండ్లలో పచ్చబడ్డ తెలంగాణను.. రైతుల ముఖాల్లోని నవ్వును దూరం చేసే కుట్రలు బహిర్గతం అయ్యాయి. అధికారం దక్కించుకోవాలనే అత్యాశతో నోటికి ఏది వస్తే