రైతుల భూములకు ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాతను తీసుకువస్తామన్న వ్యాఖ్యలు చేస్తున్నదని జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దళారీ వ్యవస్థను ప్రోత్సహ
కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెబుతుండడంపై రైతులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా కౌలుదారుల కాలమ్ను తెస్తామని చెప్పి రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదని మండిపడుతున్న
కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట కరెంటు ఇస్తుండే. బోర్లకాడ పండుకునే పరిస్థితి ఉండే. గత తొమ్మిదేండ్లుగా ఆ కష్టాలు లేకుండా సీఎం కేసీఆర్ నిరంతర కరెంటు ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు వచ్చి కొత్తగా మూడు గంటల కర
ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపునకు నాలుగు నెలల గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. రైతుల ఆత్మహత్యలపై రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేశా�
కాంగ్రెసోళ్లు అంటున్నట్లు ధరణి తీసేస్తే మళ్లా దళారీ వ్యవస్థకు దారులు తెరిసినట్లే అవుతుంది. గత పాలకుల నియంతృత్వ పోకడల వల్ల సామాన్యుడు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా భూముల సమస్య పరి�
Farmers | 3 గంటల కరెంటు చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలపై తెలంగాణ రైతాంగం కన్నెర్రజేసింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న చీకటి కష్టాలు మళ్లీ వద్దని రైతన్నలు ముక�
Congress | భూమి హక్కులకు సంబంధించి గతంలో అనేక రికార్డులు ఉండేవి. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల చేతుల్లో 11 రకాల రికార్డులు నిర్వహించేవారు. ప్రభుత్వ, ప్రైవేట్, రైతు ల భూములు ఇలా అన్ని రకాల భూముల వివరాలు వాళ్ల చేతుల్
Congress | కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగా వ్యవసాయానికి 10 హెచ్పీ మోటర్లు కొనుగోలు చేయాలంటే రాష్ట్ర రైతాంగంపై ఏకంగా రూ.30,000 కోట్ల భారం పడుతుంది. మోటర్లు, ఇతర పరికరాల కొనుగోలు కోసమే ఒక్కొక్క రైతు కనీసం రూ.లక్ష�
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేయడంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. రైతులు దర్జాగా 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు పెట్టుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. యాసంగి, వా�
ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్, ముప్పారం గ్రామా ల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం �
దశాబ్దాల తరబడి భూ రికార్డుల గజి బిజి, గందరగోళానికి చరమగీతం పాడుతూ.. రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా.. భూ పరిపాలనలో కొత్త శకానికి నాంది పలుకుతూ.. యావత్ దేశానికే మార్గదర్శనంగా నిలుస్తూ.. అత్యంత పారదర్శకంగా, సులు
ధరణి తీసేయడం అంటే రెవెన్యూ వ్యవస్థను తిరిగి అస్తవ్యస్థం చేయడమే అవుతుంది. సీఎం కేసీఆర్ దయతో రూపాయి ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలు వచ్చాయి. లక్షలాది మంది రైతులకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆపదకు సొంత భూమిని అమ్�
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్తో మూడు గుంటల భూ మి కూడా తడువది. ప్రస్తుతం 24గంటల పాటు త్రీఫేస్ కరెంట్ వస్తున్నది. ద�
‘సొమ్ము ఒకరిదైతే.. సోకు మరొకరిది.. అన్న చందంగా ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ భూముల పరిస్థితి. పాత విధానంలో భూ హక్కదారులు ఒకరుంటే.. అనుభవదారుడు మరొకరు ఉండేవారు.
స్వరాష్ట్రంలో సంతోషంగా బతుకుతున్న రైతులను కాంగ్రెస్ పార్టీ ఆగం జేస్తున్నది. ధరణి ఎత్తేస్తామని, కరెంట్ కట్ చేస్తామని అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటల కరెంట్ చాల�