కాంగ్రెస్కు ఓటెయ్యం.. కరెంటు కోసం తండ్లాడం.. పొలాలను ఎండబెట్టుకోం.. మోటర్లను కాలబెట్టుకోం.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్ణాటక రైతుల్లా తాము కోరికోరి కష్టాలు తెచ్చుకోం అంటున్నారు తెలంగాణ అన్నదాతలు.
స్వరాష్ట్రంలో జనగామ నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. విద్య,వైద్య రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది. సీఎం కేసీఆర్ కృషితో జనగామ కొత్త జిల్లాగా ఏర్పడింది. పలు కొత�
రైతుబంధును ఇచ్చే కేసీఆర్ కావాల్నా.. రాబంధు కాంగ్రెస్ కావాల్నా అని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను ప్రశించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓట�
సరిగ్గా ఇరవై ఏండ్ల కిందినాటి ఆర్థిక సంస్కరణల ప్రభావంతో వచ్చిన రోడ్లు, పైవంతెనల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగేది. నల్లతాచు పాముల్లా రోడ్లున్నాయని కవితాత్మకంగా కవులు చెప్పేవారు. దాన్ని తాము సాధించిన అభి�
‘కాంగ్రెస్ పాలనలో రైతులు నానా కష్టాలు పడ్డారు.. కరెంట్ సక్రమంగా రాక పంటలకు నీరందక నష్టపోయారు.. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని టీ-పీసీసీ చీఫ్�
‘నర్సాపూర్ నియోజకవర్గంలో మీరంతా కష్టపడేటోళ్లు ఉన్నరు. రైతులు మంచి పంటలు పండించేటోళ్లు ఉన్నరు. ఈ నియోజకవర్గాన్ని వజ్రపు తునకలెక్క తయారుజేస్తా. పిల్లుట్ల కాల్వ పూర్తయితే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి, స�
బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన అందుతుందని, కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ పదేండ్లలోనే ఊహించని విధంగా అభివృద్ధి చేశారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని
నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గిరిజనేతర రైతులకు పోడు పట్టాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హామీ ఇచ్చారు.
Karnataka | కర్ణాటక పరిస్థితి పెనం లోంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. గత బీజేపీ ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విసిగివేసారిన కన్నడ ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగిస్తే పరిస్థితి మరింత దిగజారింది.
కాంగ్రెస్కు ఓటు వేసి ఆగం కావొద్దని, మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాల్నా 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాల్నా ప్రజలు ఆలోచించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల�
ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది. అమెరికా కదా ఎవరికి తెలుస్తుం�
Karnataka | కర్ణాటకలో యువ రైతులను వధువుల కొరత వేధిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొనే వారికి పిల్లను ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటక యువరైతులు తమకు వధువు లభించేలా ఆశీర
‘ సాగుకు పెట్టుబడి సా యం, సాగునీరు, నిరం తర కరెంట్, పంటకు మ ద్దుతు ధర కల్పించి, ధా న్యం కొనుగోలు చేస్తూ సేద్యాన్ని నిలబెట్టిందే కేసీఆర్ సర్కారు.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టు�
ఎవుసమే తెలియని కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీల పేరుతో ప్రజల్లోకెళ్లడం విడ్డూరంగా ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.