ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రాత్రి కరెంట్ కు కర్షకులెందరో బలయ్యారు. నాటి పాలకులు ఇచ్చే రెండు, మూడు గంటల కరెంట్ కోసం రైతులకు నిరీక్షణ తప్పేది కాదు. రాత్రి వచ్చే పవర్ కోసం పొలాల వద్ద జా గరణ చేస�
రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులు చేయలేని
రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటమార్చారు. రాష్ట్రంలోని రైతులకు 3 గంటల విద్యుత్తు కావాలా? నిరంతర విద్యుత్తు కావాలా? అని ఎన్నికల సభల్లో సీఎ�
Karnataka | అది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా జమఖండి తాలూకా కంకన్వాడి గ్రామం. దాదాపు 300 మంది జనాభా ఉంటారు. రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాలు మారాయి.. నాయకులు మారారు..
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గజగజ వణుకుతుంది. గడ్డకట్టించే చలి ఒక్కటే కాదు, ఊపిరాడనీయని కాలుష్యమూ అందుకు కారణం. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ అనుమతించిన స్థాయి కంటే 100 రెట్లు అధికంగా
ఈ ఎన్నికల్లో తనను నిండుమనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదేళ్లు ప్రజలకు సేవలందిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని ఒబులాపూర్, ముగ్ధుంతండా, త
పంజాబ్లోని బటిండాలో (Bathinda) పంట వ్యర్థాలను కాల్చడాన్ని (Farm Fires) అడ్డుకోవడానికి వెళ్లిన ఓ అధికారిని రైతులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనతోనే ఓ కుప్పకు మంటపెట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆర్మూర్ పట్టణ సమీపంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి లక్షలాదిగా జనం తరలివచ్చారు. దారులన్నీ సిద్ధులగుట్ట బాటపట్టాయి. గులాబీ జెండ�
మీలో ఒకరిగా, మీ కష్టాల్లో తోడుగా ఉన్న నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియా నాయక్ అన్నారు. శుక్రవారం గార్ల మం�
కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని బయటపెట్టారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని నమ�
CM KCR | ముథోల్ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాలకు సాగునీర�
కాంగ్రెస్ పార్టీ 55ఏండ్ల పాలనలో రైతులకు చేసిన మేలు ఏమీలేదని, కరువుకాటకాలతో ఆత్మహత్యలకు నిలయంగా మార్చిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం ఓబులాయపల్లితండా, ఓబుల�