జీ-20 సదస్సులో భాగంగా భారత్-అమెరికా మధ్య కుదిరిన పౌల్ట్రీ ఒప్పందంపై దేశీయ రైతులు, పౌల్ట్రీ రంగంలోని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా డీల్ ఉన్నదంటూ మండిపడ్డా�
రైల్వే ట్రాక్ల నిర్మాణం కోసం తమ భూములను స్వాధీనం చేసుకుని, తమకు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ దాదాపు 100 మంది రైతులు కొల్హాపూర్-గోండియా మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ రైలును బుధవారం దాదాపు నాలుగు గంటల
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చీటర్ అని, గతిలేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో అనేక అద్భుతాలు జరిగాయని పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో 7 లక్షల చేప పిల్లలు, గజ�
రైతులకు చేయూతనివ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రుణ మాఫీ అర్హులందరికీ అందేలా చూడాలని వరంగల్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. వర్ధన్నపేటలో నూతనంగా నిర్మించిన �
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు’ అని చరిత్ర రుజువు చేసింది. వ్యవసాయ ప్రాధాన్యం గల రాజ్యానికి రైతే పాలకుడైతే, ఆ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఇవాళ తెలంగాణలో రైతు సంక్షేమ రాజ్య�
డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్లో అంతర్భాగంగా దేవరకొండ మండలంలో నిర్మించిన గొట్టిముక్కల రిజర్వాయర్లోకి వరద నీరు చేరుతున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, మాడ్గుల, ఇ�
ఆరుగాలం కష్టం చేసి పంటలను పండించే రైతన్నకు సాగు పనిలో చేదోడు వాదోడుగా ఉండే ఎడ్లతో విడదీయరాని బంధం. చేనులో దుక్కిని దున్ని, విత్తనం విత్తిన నుంచి, పంట నూర్పిడి చేసి ,ధాన్యాన్ని ఇంటికి తెచ్చేంత వరకు ప్రతి ప�
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి, కరెంట్కు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల మొదలైతేనే రైతులు పంటలు సాగు చేసేవారు. లేకుంటే పడావు పెట్టేవారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు.
రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ అధికారులు సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, ఏ సీజన్లో ఏఏ పంటలు సాగు చేయాలి, ఎలాంటి విత్తనాలను ఎంపిక చ
Maharashtra | బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతన్నల మృత్యుఘోష నిత్యం వినిపిస్తున్నది. వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. పంట నష్టాలు, అప్పుల బాధతోపాటు కష్ట సమయాల్లో ప్రభుత్వం అండగా నిలబడకపోవడంతో ర�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 25న నిర్మల్ నియోజక వర్గంలో పర్యటించనున్నారని, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద�
శ్రావణమాసం ముగింపులో బహుల అమావాస్య రోజున వచ్చే పొలాల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకృతిని పూజించడంతో పాటు వ్యవసాయంలో ఆరుగాలం శ్రమించే ఎద్దులను అందంగా సింగారించి, ఆరాధించే అరుదైన పండుగ ఇది. వ్యవపాయ పనుల