వర్షాలు కురుస్తున్నాయ్.. రైతులు వ్యవసాయ పనులు ముగించి.. పంటల సాగుపై దృష్టిసారించారు. ఈ క్రమంలో వారి భూముల్లోంచి వెళ్తున్న విద్యుత్ తీగలతో పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో గాలి, ద�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేటకు చెందిన ఇద్దరు రైతులు పంట పొలాల వద్దకు వెళ్లి నాలుగు రోజులుగా అక్కడే చిక్కుకుపోగా, శుక్రవారం సాయంత్రం డీఆర్ఎఫ్ బృందాలు వారిని క్షేమంగా �
నల్లగొండ జిల్లాలో యూరియా కొరత లేదని, కావాల్సినంత అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్కుమార్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంయమనం పాటించాలని సూచించారు.
మొన్నటి వరకు ఆకాశంలో ఉన్న టమాట ధర.. నేడు అమాంతం పడిపోయింది. మూడు నెలల క్రితం కిలో రూ.300 పలికి బెంబేలెత్తించగా, నేడు 30 పైసలకూ కొనే దిక్కులేక నేలపాలవుతున్నది. 20 రోజుల్లోనే పరిస్థితి తలకిందులైంది. ఏపీలోని నంద్య�
రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ-27(లక్ష్
ఏ సర్వేనెంబర్లో.. ఏ రైతు.. ఏ పంట సాగు చేస్తున్నాడనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన వానకాలం పంటల సర్వే సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చివరిదశకు చేరుకుంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మండల వ�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిరంతర వరద కొనసాగుతున్నది. వర్షాభావ పరిస్థితులతో జూన్ మాసంలో ఆందోళన కలిగించిన ప్రాజెక్టు పరిస్థితి జూలై, సెప్టెంబర్ మాసాల్లో భారీ ఇన్ఫ్లోలతో ఆశాజనకంగా మారింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెర�
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానిదే అగ్రస్థానమని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామంలో పంట నష్టపోయిన 398 మంది రైతులకు నష్ట పరిహారం చెక్
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం దొంగదెబ్బ తీసింది. అడ్డమైన కొర్రీలతో అన్నదాతను మోసం చేస్తున్నది. ఒకవైపు రైతుబంధులో అర్హుల సంఖ్య ను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులను అ క్కున చేర్చుకొంటుంటే, మోదీ సర్కార�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
రైతుబంధు వస్తుండగా, పీఎం కిసాన్ డబ్బులు మాత్రం రావడం లేదని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టీ) గ్రామానికి చెందిన 200 మంది రైతులకు ఆందోళనకు దిగారు. సోమవారం ఆ దిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెల�
సంఘటితమైతే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తున్నది నల్లగొండ జిల్లా కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీవో). జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో
చౌడు నేలలో సేంద్రియ సేద్యం చేస్తూ అద్భుతాలను సృష్టిస్తున్నాడు. అధునిక సాగు విధానాలను అవలంబించి బంగారు పంటలు పండిస్తున్నాడు. తాను పండించిన చిరుధాన్యాలను ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతిచేస్తూ తోటి రైతులకు ఆ