నిల్వల నిమిత్తం నేషనల్ కోఆపరేటివ్ కంజ్యూమర్స్ ఫెడరేషన్(ఎన్సీసీఎఫ్) భారీగా ఉల్లి కొనుగోలు చేపట్టింది. గత నాలుగు రోజుల వ్యవధిలో ప్రధానంగా మహారాష్ట్రతో పాటు పలు ఇతర రాష్ర్టాల రైతుల నుంచి నేరుగా 2,826 ట�
BJP | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని రైతులు, కార్మికులు ప్రతినబూనారు. గురువారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన అఖిల భారత రైతు, కార్మికుల ఉమ్మడి సదస
ఈ ప్రపంచంలో రైతును మించిన శ్రమజీవి ఉండరు. తనకంటూ గుప్పెడు గింజలు ఉంచుకొని.. పండించిన పంటనంతా పరుల కడుపు నింపడానికే ఇచ్చేస్తాడు. రాల్చిన చెమటచుక్కలకు వెల కట్టుకోని ఒకే ఒక్క కష్టజీవి రైతు. రెక్కలు ముక్కలు చ
‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి’ అనేది పాత సామెత. ‘పండిస్తే మిర్చి పండించాలి.. లాభాలు దండిగా పొందాలి’ అనేది నేటి రైతన్నల సంకల్పం. ప్రస్తుతం అధిక లాభాలు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది మిర్చినే. మిర�
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. కరోనాసమయంలో రాష్ర్టా నికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించినా మాటకు కట్టుబడిన ముఖ్య మంత్రి రైతుల రుణం �
ఆధునిక యంత్రాలతో రైతులు సాగు చేసి, ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.75 కోట్లతో రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రా�
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. రైతులకు సాగు నిమిత్తం పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధును అంది
వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటంతో ఇక్కడ ప్రధాన నదులైన గోదావరి, కృష్ణ పారుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిపైన ఎలాంటి ప్రాజెక్టులు న�
గత ఉమ్మడి పాలనలో కుదేలైన రైతును రాజును చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ‘రైతు బంధు’ పథకంతో పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకుంటున్నారు. 2018 సంవత్సరం నుంచి రైతు బంధు పథకానికి శ్ర�
రైతుకు వ్యవసాయంలో ఆర్థికంగా పెట్టుబడికి భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 వానకాలం సీజన్ నుంచి రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున
వలసలు చాలా రకాలుంటాయి. బతుకుదెరువు కోసం వెళ్లే వలసలు.. ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వలసలు.. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వెళ్లే వలసలు ఇలా ఎన్నో. మైరుగైన జీవనం కోసం ఉండే వలసలను మనం మేధో వలస అని కూడా అనవచ్చు. ఈ రకం వల
Rythu Bandhu | 11వ విడత రైతుబంధు సాయం పంపిణీ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం సీజన్లో రికార్డుస్థాయిలో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624.74 కోట్ల పెట్టుబడి సాయం జమచేసింది. ఈ ఒక్క సీజన్లోనే 1.52 కోట్ల ఎకరాలకు పైగా భూమి�
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. విద్యుత్తు కోతలు తీవ్రం కావడంతో వారు అంధకారంలో మగ్గాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజురోజుకు విద్యుత్తు సరఫరా గజారుతుండటంతో ప్రజల �
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అని చెప్పుకుతిరిగేవాళ్లు తెలంగాణ ప్రభుత్వంపై, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేసినప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో చద�