రైతులు పండించిన ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడొద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మిల్లింగ్ చేసిన సీఎంఆర్ను తక్షణమే తీసుకోవాలని కోరారు. బుధవారం సచివాలయంలో తనన�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. రైతుల బతుకులను చీకటిలోకి నెట్టినట్టేనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. మూడోరోజు బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలు రైతువేదికల్లో సభలు జ�
ఆలస్యమైనప్పటికీ సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇదే అదునుగా రైతులు సాగు పనులను ముమ్మరం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. వర్షాలు ఆలస్యమైన నేపథ్యంలో రైతులు స్వల్పకాలిక
రాష్ట్రంలో రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాబందుల పాలు కాకుండా కాపాడుకోవా ల్సిన బాధ్యత రైతులపైనే ఉందని అన్నారు. వ్యవసా
నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం.. 2014 ముందు ఎక్కువగా వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలు నమోదయ్యాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం రైతు ప్రాయోజిత పథకాలను తీసుకువచ్చి సాగుకు స�
కులాల పుట్టుపూర్వోత్తరాలు ఏవైతేనేమి ఈ రోజుల్లో కుల దురహంకార వ్యాఖ్యల్ని ఎవరూ సహించరు. మా కులమే గొప్ప అని ఎవరైనా అంటే ఆ కులం వారే హర్షించరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న �
రైతు కష్టాలు కాంగ్రెస్కు ఏం తెలుసు? మూడు గంటల కరెంట్తో సరఫరాతో సాగు సాధ్యమైతదా? ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్న తరుణంలో మూడు గంటల కరెంటు వల్ల రైతులు పంటలు ఎలా పండించుకుంటారు? కాంగ్రెస్కు ఓటేస్తే
కాంగ్రెస్ పాలనలో రైతులు కటిక చీకట్లో అరిగోస పడ్డారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వ్యవసాయానికి ఉచిత కరంటుపై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ బుధవారం మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతుబంధు మం�
పూటకో మాటతో రేవంత్రెడ్డి పబ్బం గడుపుతున్నాడని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పి బుధవారం ప�
ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నది. పంట పెట్టుబడి సాయం. సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్ అందజేస్తున్నది. అలాగే రైతు ఏకారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు ఇబ్బంది పడొద్దనే రైతు బీమా అ�
Photo story | రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చినుకు కోసం మొగులుకేసి దీనంగా చూసిన అన్నదాతల కరువు తీరేలా ఎడతె�
MLA Shekhar Reddy | సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు బీమా, ఉచిత విద్యుత్తు మరెన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీ�
ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ కుటిల పన్నాగాలు పన్నుతున్నది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ను జీర్ణించుకోలేకపోతున్నది. రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ �