వివిధ కారణాలతో మృతిచెందిన రైతు కుటుంబాలకు ‘రైతుబీమా’ కొండంత అండగా నిలుస్తున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కష్టాలు పడుతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం అందించి ఆర్థిక భరోసానిస్తున
వానకాలంలో వరిసాగు చేసేందుకు రైతాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరువులు, కుంటలు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులకు సరిపడా ఎరువులు, 24గంటల ఉచి
సీడ్పత్తి సాగుకు జోగుళాంబ గద్వాల జిల్లా పెట్టింది పేరు. దేశంలో గుజరాత్ తర్వాత అదేస్థాయిలో విత్తనపత్తి పండించే జిల్లా జోగుళాంబ గద్వాల జిల్లా. జిల్లాలో సీడ్పత్తి సాగు చేసిన రైతులు సుంకురాక సరైన సమయంల�
వానకాలం సీజన్ మొదలై నెలదాటినా ఒక గట్టి వాన లేదు. ఎక్కడి నుంచీ వరదా లేదు. కానీ, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి.. కాళేశ్వరం జలాలతో నిండుకుండల్లా మారుతున్నాయి.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరద క�
మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేటలో రైతుల ముసుగులో కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి భూములు కాజేయడాన్ని అడ్డుకొన్నందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారని రెవెన్యూ అధికారులు తెలిపారు.
MLA Shekar Reddy | ప్రభుత్వానికి రైతులు అందిస్తున్న సహకారం వల్లే నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు విజయవంతంగా పూర్తవుతున్నాయని భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి (Mla Shekar Reddy) అన్నారు.
Minister Talasani | సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్
Agriculture | ‘గంటలో ఎకరం పార్తది.. ఈ లెక్కన వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులకు మస్త్' ఇదీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గుడ్డి లెక్క. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? ఆయన అన్నట్టుగానే ఎకరం పొలం గంటలో పా
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల కష్టాలను తొలగిస్తే పీసీసీ అధ్యక్షుడికి కండ్లు మండుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నా రు. అందుకే మూడు గంట�
రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నాడని, వారిపై తనకున్న కపట ప్రేమను నిరూపించుకున్నాడని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ�
తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేకే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడోరోజు గురువారం రాస్తారోకోలు, ధర్నాలతో ఉమ్మడి జిల్లా దద్దర
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడంలో రాజకీయ పట్టింపులు లేకుండా పోడు సాగుచేసుకుంటున్న రైతులందరికీ అందజేస్తోంది. ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ము�
కర్షకులపై కాంగ్రెస్ది కపట ప్రేమ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతలు అధోగతి పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీ�