రైతులు బాగుపడుతుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓర్వలేక కండ్లళ్ల నిప్పులు పోసుకుంటున్నాడని, అందుకే వ్యవసాయానికి ఉచిత కరంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని రైతులు, బీఆ
కాంగ్రెస్కు రైతులే తగిన గుణ పాఠం చెబుతారని, వారికి క్షమాపణ చెప్పాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్లశ్రీధర్, 66 డివిజ�
తొమ్మిదేళ్ల కాలంలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తే జీర్ణించుకోలేని కాంగ్రెస్ రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని మాట్లాడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు, రైతులు మండిపడ్డారు. బుధవ�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్రెడ్డి అక్కసుతో ఉన్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్�
Tomato Price | దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో కొండెక్కి కూర్చొన్నాయి. టమాటా ధరలు గత నెలలో 326.13 శాతం పెరిగినట్టు ప్రభుత్వ అంచనా. కిలో టమాట ధరల పెరుగుదలతో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా రేవంత్రెడ్డి దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిర్వహించారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. రేవంత్రెడ్డి రైతులక�
గత పాలనలో తెలంగాణ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వెనుకబడింది. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం ప్రత్యేక రాష్ట్రం ద్వారానే సాధ్యమని భావించారు. స్వరాష్ట్రం కోసం ఉద్యమించారు. నీళ్లు, నిధులు, నియామకాలు �
MLA Aruri Ramesh | రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడ�
Minister Vemula | రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని రోడ్లు - భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టనష్టాలు ఎదుర�
Minister Puvvada | ఉచితాలు వద్దంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada ) పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంట
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ దండుగ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా రైతులు భగ్గుమన్నారు. రైతాంగానికి మూడు గంటల విద్యుత్ చాలనడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవార�
వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న రైతుల కుటుంబాల్లో ఇథనాల్ పరిశ్రమ చిచ్చు పెడుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో నిర్మించ తలపెట్టగా.. వద్దని రెండు నెలలుగా అన్నదాతలు ఆందోళనలు చేస్
రైతులకు మూడు గంట లు విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులు , బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. హాలియాలో 167 జాతీయ రహదారిపై