రైతులంటే సహజం గానే కాంగ్రెస్కు ఇష్టముండదు. అన్నదాతకు అండగా ఉండాలన్న ఆలోచనే ఉండదు. అలాంటిది ఎన్ని కల ముందు కర్షకులపై ఎన్నో హామీలు గుప్పిం చింది. రైతు బంధు అందరికీ ఇస్తామని, భూయజమానులతో పాటు కౌలు రైతులకు కూడా పెట్టు బడి సాయం ఇస్తా మని ప్రకటించింది. కానీ ఎన్ని కలు జరు గక ముందే ఆ పార్టీ మాట మార్చే సింది. భూయజ మాని లేదా కౌలు రైతు లో ్లఎవ రికో ఒక్క రికే రైతు బంధు ఇస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ప్రక టిం చడం హస్తం పార్టీ నైజాన్ని మరో సారి కళ్లకు కట్టింది. ఇన్నాళ్లూ అన్న దా త లను మభ్య పెట్టేందుకు యత్నించిన కాంగ్రెస్.. ఇప్పుడు తన రైతు వ్యతిరేక ధోరణిని బయట పెట్టింది. ఇప్ప టికే మూడు గంటల కరెంట్, ధరణి ఎత్తివేత, రైతు బంధు వృథా అని పిచ్చి వ్యాఖ్యలు చేసి రైతుల ముందు పరువు తీసు కుంది. తాజాగా ఎవరో ఒక్క రికే రైతు బంధు ఇస్తా మన్న రేవంతం వ్యాఖ్యలపై కర్ష కులు మండి ప డు తు న్నారు. ఎన్ని క లకు ముందే మాట మార్చిన పీసీసీ చీఫ్.. రేపు అధి కా రం లోకి వస్తే ఇచ్చిన హామీ ల ను కూడా ఇలాగే అట కె క్కి స్తా రని ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. అందుకే కాంగ్రె స్ను నమ్మేది లేదు.. కడు పులో పెట్టి చూసు కుం టున్న కేసీ ఆ ర్ను ఇడి సేది లేదని రైతులు స్పష్టం చేస్తు న్నారు. ఎన్ని క లకు ముందే మాట మార్చిన రేవంత్
తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత రైతు లకు 24గం టలకరెంటు ఇస్తు న్నది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే 3గం టల కరెంటు ఇస్తా డంట. కాంగ్రెస్ వాళ్లుకరెంటు కోసం ఎంత నరకం చూపి చ్చిండ్రో ఇంకా మర్చిపో లేదు. కరంటు ఎప్పుడు వస్తుందో తెలి సేది కాదు.రాత్రి పూట పొలా లకు నీళ్లు పెట్టేం దుకు పోతుంటేపాములు తేళ్లు కుట్టి చాలా మంది చని పో యారు. కాంగ్రె సో ళ్లకు అధి కారం ఇస్తే రైతుల బతు కులు ఆగ మై తయ్.
నాకు 10ఎ క రాల భూమి ఉన్నది. కాంగ్రెసోళ్లు 10హె చ్పీ మోటర్లుపెట్టు కోమంటున్నరు. భూస్వాములు తప్పా ఎవ్వరూ ఈ
మోటర్లు వాడరు. 10ఎ క రాలు ఉన్న నేను కూడా 3నుంచి 5హెచ్పీ మోటర్లు వాడ తాను. 10హె చ్పీ మోటర్ వేసిన తర్వాత ప్రెష ర్కు పంటలు కూడా కొట్టు కు పోయేపరి స్థితి ఉంటుంది. చిన్న, సన్న కారు రైతులు 10హె చ్పీ మోటర్లు వాడ రనే విష యాన్ని కాంగ్రె సోళ్లు గుర్తిం చాలి.కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం రాజ కీయం చేస్తు న్నారు. వ్యవ సాయం మీద అవ గా హన లేక అలా మాట్లా డు తు న్నారు.24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీ ఆ ర్కు రైతులందరం అండగా ఉంటాం.
అసలు 10 హెచ్పీ మోటర్ పెట్టు డంటే రేవం త్ రెడ్డి ఏమనుకుంటున్నారో అర్థం అయి త లేదు. అసలు తెలిసి మాట్లాడుతు న్నాడో తెల్వక మాట్లా డు తు న్నాడో అర్థం కావడం లేదు.10హె చ్పీ మోటర్ అంటే లక్ష రూపా య లకు పైగా ఉంటుంది. చిన్న, సన్న కారు రైతులు దాన్ని కొను క్కొనిఏం చేయ మం టారు. ఆయనే చెప్పాలి. ఇప్పుడు 3 లేదా 5హెచ్పీ మోటర్లు 5గంటలు పెడితే నీళ్లు అడు గం టు తున్నాయి. అదే 10హె చ్పీ మోటర్ పెడితే బాయిల నీళ్లు 10ని మి షాల్లో తోడి పాడే స్తాయి. రైతులు మర్చి పోతే అదికాలి బూడిద కావా ల్సిందే. తర్వాత బాధ పడా ల్సింది రైతులే. కాంగ్రెస్ పార్టీ అక్క రకు రాని హామీ లను చెప్పుకుంటా రైతు లను మోసం చేస్తు న్నది.
నేను 25 ఏండ్లుగా వ్యవ సాయం చేస్తున్న. కాంగ్రెస్ పాల నలో ఒకరాత్రి పూట కరెంటు ఉండేది. కరెంటు ఎప్పుడు వస్తుండెనో, ఎప్పుడు పోతుం డెనో తెల్వ క పో యేది. ఇక వ్యవ సా యా నికి ఏదో ఒక కారణం చెప్పి దొంగ రాత్రి గంట లేదా 2గం టలు కరెంటు ఇచ్చేది. 2గం టల త్రీఫేజ్ కరెంటుకోసం కూడా అష్ట క ష్టాలు పడ్డాం. ఇక ఏదైనా సమస్య వస్తే వారం దాక త్రీఫేజ్ కరెంటు ఉండ క పో యేది. ఇకఇండ్లకు అయితే వారం వారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కటింగ్ పెట్టె టోళ్లు. కాంగ్రె సోళ్లు ఒక్కరోజు కూడా 24 గంటల కరెంటు ఇవ్వ లేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంటు పోవుడే లేదు. 24గం టలకరెంటు ఉంటుంది. మళ్లీ కేసీ ఆరే రావాలి.
తెలం గాణ వచ్చి నంక సీఎం కేసీ ఆర్ రైతు లకు 24గం టల కరంటుఇస్తుండు. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవుసం చేసు కుం టు న్నరు. కాంగ్రె సోళ్లు మళ్లొస్తే మూడు గంటల కరంటు ఇస్త మం టు న్నరు. 10హె చ్పీ మోటర్ పెటు కో వా లని చెప్పు తు న్నారు. నా దగ్గర 5హెచ్పీ మోటర్ ఉన్నది. ఇదే సరి పో తుంది. ఇంక 10హె చ్పీ మోటరు పెడితే బోర్లు పోయవు. అలాం ట ప్పుడు పంట లకు నీళ్లు ఎలా అందు తాయో చెప్పాలి. ముగ్గురు, నల్గురు రైతు లకు మూడు న్నర హెచ్ పీల మోటర్లు నడి చేలా ట్రాన్స్ ఫా ర్మర్లు ఉన్నాయి. కాంగ్రె సోళ్లు చెప్పి నట్లు 10హె చ్పీ మోటరుపెట్టు కుంటే ఎక్క డి క క్కడ ట్రాన్స్ ఫా ర్మర్లు కాలి పో తాయి.
అప్పట్లో కరెం టుతో ఎన్ని కష్టాలు పడ్డం. సీఎం కేసీ ఆర్ రైతు లకు 24 గంటల కరెంటు ఇవ్వ డంతో ఇప్పు డి ప్పుడే
బాగు ప డు తున్నం. ప్రతి గుంటకూ నీరం దు తు న్నది. పంట మొత్తం చేతికి వస్తు న్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పాల నలో రైతులు అష్ట క ష్టాలు పడ్డరు. కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వ క పో యేది. పారిన మడే పారు తుండే. ఎండిన మడి ఎండి పో తుండే. ఆ బాధలు ఇప్పుడు లేవు. మళ్లీ కాంగ్రెస్ సర్కారు వస్తే రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలం టు న్నడు. మేం ఎవుసం చెయ్యాల్నా.. వద్దా? మీది నుంచి 10 హెచ్పీ మోటర్లు పెట్టా ల్నంట. గిైట్లెతే నీళ్ల తో పాటు మా ఇండ్లు కూడా గుల్ల అవు తాయి.
గతంలో కాంగ్రెస్ అధి కా రంలో ఉన్న ప్పుడు కరెంట్బాధలు చాలా ఉండేవి. కరెంట్ ఎప్పుడు వస్తుందోతెల్వదు. ఎప్పుడు పోతుందో తెల్వదు. పంట లకు నీళ్లుపెట్టేం దుకు పొలం కాడ జాగారం చేస్తుం టిమి. ఆ రాత్రిపాములు, తేళ్లతో ఇబ్బం ది ప డే వాళ్లం. కొన్ని సంద ర్భాల్లోచని పో యిన వాళ్లు కూడా ఉన్నారు. అప్పటి రోజులు గుర్తుచేసు కుంటే చాలా భయ మే స్తుంది. కరెంట్ లోడ్ ఎక్కువైవారంలో మూడు, నాలు గు సార్లు ట్రాన్స్ ఫా ర్మర్లు కాలి పోయేవి. తెలం గాణ గవ ర్న మెంట్ వచ్చిన తర్వాత రైతు లకు24గం టల కరెంటు ఇస్తు న్నారు. నీళ్లు పుష్క లంగా ఉంటున్నాయి. మళ్లీ ఆ కాంగ్రె స్కు అధి కారం ఇస్తే పొలం కాడజాగారం చేయాల్సి వస్తుంది. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీనాయ కులు ఇష్ట మొ చ్చి నట్లు మాట్లా డు తుండ్రు. వాళ్లనునమ్మేది లేదు.
కాంగ్రె సోళ్లు కరెంట్ సక్క గిస్తే ఎన్టీ ఆర్ పార్టీ పెట్టే వాడే కాదు. ఆ పార్టీ వాళ్లు ఆడింది ఆట, పాడింది పాట లాగాపాలన చేసిండ్రు. వాళ్లకు ముక్కు తాడు వేసింది ఎన్టీఆర్. ఆ తర్వాత మన కేసీ ఆర్ సారే. యాభై ఏండ్ల పాలనలో చేయ నోళ్లు ఇప్పుడు చేస్తా మని చెబు తు న్నారు. ప్రజలు వాళ్ల మాటలు నమ్మడం లేదు. ముఖ్యంగారైతులు కేసీ ఆర్ సార్ నాయ క త్వాన్నే నమ్ము తారు.పక్కన కర్ణా ట కలో కాంగ్రెస్ గెలి చింది. గాడ సక్కగాకరెంట్ ఇవ్వ నోళ్లు.. తెలం గా ణలో గెలిస్తే ఇస్తా మనిచెబితే ఎవ్వడూ నమ్మడు. రైతు లకు నీళ్లు, కరెంట్,పెట్టు బ డికి సాయం కేసీ ఆర్ సారే ఇచ్చిండు. అన్నంపెట్టి నో డిని విడిచి పెట్టి సున్నం పెట్టే వాడి మాటలు నమ్మం.
రైతు లకు కరెంటు కష్టాలు తీర్చింది సీఎం కేసీఆరే.సాగుకు 24 గంటల నాణ్య మైన కరెంటు ఉచి తంగా ఇస్తు న్నడు. ఇప్పుడు భూము లన్నీ పచ్చ బ డ్డాయి. కాంగ్రె సోళ్లుపంటల సాగుకు మూడు గంటల కరెంటు సరి పో తుం దని చెబు తుండ్రు. వాళ్లొస్తే మళ్లీ కష్టాలు మొద ల వు తాయి.10హె చ్పీ మోటర్లు పెట్టు కో వా లంటే రూ.లక్ష వరకు ఖర్చుఅవు తుంది. ఆ ఖర్చును ఎవరు భరి స్తారు? బీఆ ర్ ఎస్ప్రభుత్వం రైతుల కష్టా లను తీర్చేది. కాంగ్రెస్ వస్తే మూడు గంటల కరెం టుతో పంటలు పండిం చలేం. వాళ్లను నమ్మడా నికి మేం తిక్కో ళ్లమేం కాదు. మా బతు కులు బాగు చేసే వ్యక్తి కేసీ ఆరే. కాంగ్రెస్ మాటలు పచ్చి అబ ద్ధాలు. వాళ్లమాటలు నమ్మి మోసపోం.
డంటే.. ఎవు సాన్ని ఆగం చేసుకు నుడే. లక్షల రూపా యలు పెట్టు బడి కావాలె. మళ్లీఅప్పులు చేయాలి. గట్టు మీదఉన్న రైతు బుర దలో ముని గి పోడు. అప్పుడు మూడుగంటలే కరెంటు ఇస్తా మం టున్నరు. ఆ మూడు గంటలసం ఎప్పు డ స్త దో నని ఎదురుచూసు కుంటూ కూర్చో వాలె.అప్పుడు మోటర్లు ఆన్ చేసు కోవాలి. లోడ్ ఎక్కు వైతే ట్రాన్స్ ఫార్మర్లు కాలి పో తయ్.. మోటర్లుపోతయ్.. మళ్లా రిపే ర్లకు పైసల్కావాలె. చారాణా కోడికి..బారాణా మసాలా అయి తది.ఇగ ఏం బాగు వడ్తం. కేసీ ఆర్సర్కారు రైతు లను తిప్పలుపెట్ట కుండా 24 గంటలకరెంటు ఇస్తు న్నది. ఎప్పుడుతడి లేక పోతే అప్పుడు నీళ్లుపారిం చు కో వచ్చు. మోటర్లుకూడా కాలి పో త లేవు. కాంగ్రెస్ను తెచ్చు కొని మంచి గున్న బతు కు లను ఆగం చేసుకోం.