: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతినగా.. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పెద్దమొత్తంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికారం యంత్రాంగం విఫలమవగా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువ
తెలంగాణ రాష్ర్టానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
33 ఏండ్ల తర్వాత వికారాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుముల రేవంత్రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 52 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. గెలిచిన అభ్యర్థితోపాటు సమీప ప్రత్యర్థి మినహా మిగతా ఎవరికీ డిపాజిట్ దక్కలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆస్వాదించక ముందే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో లొల్లి షురూ అయ్యింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలే కీలకంగా ఉండడంతో జిల్లా రాజకీయాలు సైతం
రసవత్తరంగా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి 33 వేల 214 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి 78,847 ఓట్లు రాగా కాంగ
రైతులంటే సహజం గానే కాంగ్రెస్కు ఇష్టముండదు. అన్నదాతకు అండగా ఉండాలన్న ఆలోచనే ఉండదు. అలాంటిది ఎన్ని కల ముందు కర్షకులపై ఎన్నో హామీలు గుప్పిం చింది. రైతు బంధు అందరికీ ఇస్తామని, భూయజమానులతో పాటు కౌలు రైతులకు క
‘కాంగ్రెస్ లీడర్ల మాటలు దారుణంగా ఉన్నయ్. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా రైతులకు వీళ్లు చేసిందేమీ లేదు. నాడు ఎంతో గోస పెట్టిన్రు. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టిం�
క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్న�
ధరణిని ఎత్తేస్తే ఏమైతది.. దళారులు, పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తది. పైసలు ముట్టజెప్పందే ఫైలు ముందుకు కదలదు. ఏండ్లకేండ్లు, దుమ్ము పట్టినా సరే ఆ దస్ర్తాన్ని పట్టించుకునే నాథుడు ఉండడు. ఇంకా.. భూ రికార్డులు మా�
‘కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎంత అహంకారం. ఎంత బలుపు. 24 గంటల ఉచిత కరెంట్తో సంబురంగా ఎవుసం చేసుకుంటుంటే ఎందుకని మాట్లాడుతడా..? మీ ఇంట్లకెళ్లి ఇస్తున్నవా..? మూడు గంటలే చాలని మాట్లాడుతున్నవ్. ఎట్లా
రైతుల భూములకు ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాతను తీసుకువస్తామన్న వ్యాఖ్యలు చేస్తున్నదని జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దళారీ వ్యవస్థను ప్రోత్సహ
“నాటి బాధలన్నీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే సంతోషంగ ఎవుసం చేసుకుంటున్నం. 24 గంటల ఉచిత కరెంట్, పుష్కలమైన నీళ్లతో మంచిగ రెండు పసళ్లు పండించుకుంటుంటే కన్నుగొట్టిన కాంగ్రెస్ మళ్లీ కొత్త కథ షురూ చేస్తంది.