రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముతరు.. బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి
చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆ�
కొడంగల్లో రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోవడం ఖాయమని తెలుసుకొన్న రేవంత్ అడ్డదారులను ఎంచుకున్నాడు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, నాయకులకు బెదిరింపులు, డబ్బులతో ప్రలోభపెడుతున�
మూడు గంటలే కరెంటు చాలంటున్న రేవంత్రెడ్డి మాటలు వింటుంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టార్చ్లైట్ కొనుకునే పరిస్థితి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్న�
రైతుబంధు సాయం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రెండోరోజూ రోడ్డెక్కి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేశ
సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు మొదలు కావాల్సిన సభను మధ్యాహ్నం 12:45గంటలకు ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధి బట్టబయలైంది. రైతు వ్యతిరేక పార్టీ అని రుజువైంది. నీచ రాజకీయాలు కూడా తేటతెల్లం అయ్యాయి. ఆదరణ కోల్పోయిన ఆ పార్టీ అన్నదాతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
రైతుబంధు పథకం నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ మండ ల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు, రైతులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీని తన జేబు సంస్థగా మార్చుకున్నారని టీపీసీసీ స్ట్రాటజిక్ కమిటీ సభ్యుడు, ఓదెల జడ్పీటీసీ గంటా రాములుయాదవ్, మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నేత సీ సత్యనారాయణరెడ్
రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలపై సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధిష్ఠానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లా�
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చీటర్ అని, గతిలేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
తమ 60 ఏండ్ల పాలనలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం చేతగాని కాంగ్రెస్కు బీఆర్ఎస్ను విమర్శించే నైతిక అర్హత లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఒక్కరోజైనా మహిళా రి�
కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండా 3 గంటల కరెంటేనని, ఆ విషయాన్ని దాచిపెట్టి రైతులపై కపట ప్రేమ చూపుతున్నదని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్