వ్యవసాయానికి ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్న మాటనే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బయటపెట్టాడని, కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
Speaker Pocharam | రైతులకు 3 గంటలు కరంటు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డిపై ఓ రైతుగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారని, కనీస అవగాహన లేని రేవంత్, స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఉమ్మడి న
నిరంతర ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలోని కరంటు కష్టాలు, అర్ధరాత్రి పాముకాటు చావులను దాటుకుని వచ్చిన రైతాంగం ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే కాంగ్రెస్ పార్టీకి కడుపు మండుతున్న�
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాహుల్ ప్రసంగం ముగిసిన రెండు నిమిషాల్లోనే ట్రాఫిక్ అంతా క్లియర్ కావడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత
గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని గొల్ల, కురమ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత�
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అలసిసొలసిన నేతలు రిలాక్స్ కోసం రహస్య ప్రాంతాలకు తరలివెళ్లారు. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ఫ్యామిలీతో సింగపూర్ వెళ్లారు. పాలకపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్కు స్వల్ప
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే సీన్ లేదని, ఆ పార్టీ కప్పల తక్కెడ లాంటిదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవాచేశారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో గుత్తా మీడియా చిట్చాట్లో మ�
కాంగ్రెస్లో పోటాపోటీ యాత్రలు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ‘హస్త’వ్యస్తంగా ఉన్న ఆ పార్టీని గ్రూపుల లొల్లి పట్టిపీడిస్తుంటే.. పార్టీ పెద్దలు చేస్తున్న యాత్రల�
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర జనం లేక బోసిపోతున్నది. దీంతో డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొచ్చి పాదయాత్రను కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు బాన్సువ
ములుగు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్తున్న పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆ జిల్లా అభివృద్ధి గురించి ఎన్నడూ పట్టించుకోలేదని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
Marri Shashidhar reddy | తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా ఈ జాబితాలో సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి చేరారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ దొంగ అని, ఆయన బతుకంతా బ్లాక్మెయిలింగేనని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శించారు. రేవంత్రెడ్డి ఇప్పటికి కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే పని చేస్తూ.. పార్టీని, రాష
చేతనైతే వడ్ల కొనుగోలుతో రాష్ట్రం నష్టపోయే మూడు వేల కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలి రేవంత్.. ముఖ్యమంత్రిని తిడితే నాలుక చీరేస్తాం నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఖేల్ ఖతమే మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్స�