వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతదన్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ ఇస్తామని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. రేవంత్రెడ్డి అవగాహనలేని ప్రకటనలిస్తూ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుండడంపై భగ
తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల్లోనే పదిలంగా ఉంటుందని, రాష్ట్రంలో మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చ
కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న కేసీఆర్తో ఈ ప్రాంతానికి నిధుల వరద వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రే మీ ఎమ్మెల్యే అయితే అభివృద్ధికి కొదువ లేదంట�
‘మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మైనార్టీ ప్రజలు అండగా నిలవాలి. ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. తెలంగాణ సిద్ధించిన తర్వాత మైనార్ట
రేవంత్ ఓ ఫ్యాక్షనిస్టు.. గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నాడని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప కూడా దాటవన్నట్లు మారింది కాంగ్రెస్ పార్టీ తీరు. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై పోటీకి దిగిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట నిర్వహించిన తొల�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పుతోంది. కొద్దో గొప్పో పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తుల, అసమ్మతుల, రెబల్స్ బెడద తలనొప్పిగా మారుతోంది. ఆదిలాబాద్, బోథ్, ముథోల్, �
రాచకొండలో 50 వేల ఎకరాల భూములను లాక్కుంటామన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు, గిరిజనులు భగ్గుమంటున్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి భూములు ఏపీలోని అమరావతి మాదిరి లాక్కుంటామని అనడంపై దుమ్మెత్
శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. పార్టీ మ్�
నవంబర్ 6: తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ గల్లీల్లోని ప్రజలు డిసైడ్ చేయాలని కానీ, ఢిల్లీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్లో టికెట్ కావాలన్నా, బీఫాం కావాలన్నా, మంత్రి పదవి కావాలన్నా ఢిల్లీకి పోవాలన�
హస్తం పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ను నమ్ముకున్న వారికి అధిష్ఠానం మొండి చేయి చూపడంతో అసంతృప్తితో రగిలిపోతూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్ర ఉనికిని అస్థిరపరిచే కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారందరూ ఇప్పుడు మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రపరిరక్షణ సమితి పేరుతో ప